Home / Masonry Layoutpage 1072

Masonry Layout

నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..!

జ‌గ‌న్ పాద‌యాత్రకి క‌నీ విని ఎరుగని రీతిలో జ‌నం వ‌స్తుండంతో టీడీపీ నేత‌లకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు నుండే జగ‌న్‌ని టార్గెట్ చేస్తూ జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్నారు. ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల పిచ్చి రాత‌లు ఎంత‌లా దిగ‌జారాయంటే.. జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లంతా సెకిల్ ఎక్కుతున్నార‌ని కొంత మంది పేర్ల‌తో స‌హా ప్ర‌క‌టించి ఎల్లో పత్రిక‌. ఇప్ప‌టికే …

Read More »

తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …

Read More »

అఖిల ప్రియ అడ్డాలో.. జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కి.. రైతులు ఇచ్చిన‌ జ‌వాబు ఏంటో తెలిస్తే షాకే..!

జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప నుండి క‌ర్నూలుకు చేరుకుంది. క‌ర్నూలులో మొట్ట‌మొద‌ట‌గా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ‌ నియోజ‌క వ‌ర్గం ఆళ్ల‌గ‌డ్డ నుండే జ‌గన్ పాద‌యాత్ర మొద‌లైంది. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో సైతం ఆశ‌క్తి నెల‌కొంది. జ‌గ‌న్ కూడా ఆళ్ల‌గ‌డ్డ‌లో అడుగుపెట్ట‌గానే అఖిల ప్ర‌య‌, చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు. ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు …

Read More »

బాల‌ల దినోత్స‌వం.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర వంద కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర, మ‌రోవైపు కూడ‌ళ్ళ‌లో నిర్వ‌హిస్తున్న మీటింగుల్లో జ‌గ‌న్ చెల‌రేగిపోతున్నారు. ఇక మంగ‌ళ‌వారం బాల‌ల‌దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెల్పుతూ పిల్ల‌ల చ‌దువుకోసం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి త‌ల్లి దండ్రులు త‌మ పిల్ల‌ల్ని త‌ప్ప‌కుండా స్కూళ్ల‌కు పంపిస్తే చాల‌ని.. వారి చ‌దువుకు అయ్యే ఖ‌ర్యు …

Read More »

జగన్ పాదయాత్ర పై.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ జేసీ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర దాదాపుగా వంద కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే.. టీడీపీ నేత‌ల గుండెళ్ళో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి. దీంతో క‌లుగులో నుండి ఒక్కో ఎలుక బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ట్టు.. ఒక్కొక‌రుగా టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్ట‌ర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై …

Read More »

జగన్ పాదయాత్రకు భ‌య‌ప‌డిన.. టీడీపీ ఎంత‌కు తెగించిందో తెలిస్తే షాకే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర రాజ‌కీయ వ‌ర్గాల‌ను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల్లో స్పంద‌న రాద‌ని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహ‌ల్ని త‌ల‌క్రిందులు చేస్తూ వేల సంఖ్య‌లో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం జ‌గ‌న్ కోసం త‌ర‌లి రావ‌డంతో టీడీపీ నేత‌ల గుండెల్లే రైళ్ళు ప‌రిగెడుతున్నాయి. దీంతో వెంట‌నే …

Read More »

ఏబీఎన్ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం..!

ఆంధ్ర‌జ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నాంప‌ల్లి కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.కేసు విచారణకు రాధాకృష్ణ హాజరు కాకపోవడంపై న్యాయస్థానం సీరియస్‌ అయింది. వచ్చే నెల 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురికి కోర్టు కండిషనల్‌ ఆర్డర్‌ జారీ చేసింది.కాగా ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ …

Read More »

చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో ‘కేంద్ర ప‌థ‌కం ఖేల్ ఖ‌తం’!

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌కు చంద్రబాబు స‌ర్కార్ తూట్లు పొడుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసే ప‌థ‌కాల రూపురేఖ‌లను మార్చి త‌న ఖాతాలో వేసుకునే ప‌నిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పోనీ పేరు మార్చిన కేంద్ర ప్ర‌థ‌కాల ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయా? అంటే అదీ లేదు. వాటి ఫ‌లితాల‌ను కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ద‌క్కేలా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నారు ఆ పార్టీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర తొలివారం స‌క్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎనిమిద‌వ‌రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వ‌ర్గీయులు చెబుతున్నారు. …

Read More »

క‌ర్నూలు గ‌డ్డ‌పై.. అడుగు పెట్టిన‌ క‌డ‌ప కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. పాద‌యాత్ర ఎనిద‌వ‌రోజున జ‌గ‌న్ క‌ర్నూలులో అడుగు పెట్టారు. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ తరుపున గెలిచిన‌ క‌ర్నూలు జిల్లాలోని నేత‌లు టీడీపీ లోకి దూకారు. దీంతో క‌ర్నూలులో జ‌గ‌న్ పాదయాత్ర‌ను వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి ప‌రిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేప‌ద్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా క‌ర్నూలులో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat