Home / Masonry Layoutpage 1074

Masonry Layout

జ‌గ‌న్ పాద‌యాత్ర పై.. టీడీపీ భారీ స్కెచ్‌..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి వ‌స్తున్న స్పంద‌న చూసి టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న మీటింగ్‌లు భారీ బ‌హిరంగ‌స‌భ‌ల‌ను త‌ల‌పించ‌డం.. ఇసుక‌వేస్తే రాల‌నంత జ‌నం రావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జగన్ యాత్రకు సంబందించి వివరాలను నేరుగా చంద్ర‌బాబుకు చేర‌వేస్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంబించిన రోజు నుండే అనేక ఆటంకాలు సృష్టించేందుకు టీడీపీ బ్యాచ్‌లు …

Read More »

కృష్ణా న‌ది ప్ర‌మాదం పై.. చంద్ర‌బాబు జోకులు..!

కృష్ణా నది బోటు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 19 మందికి చేరింది. ఇక ఈ ప్ర‌మాదంతో రాష్ట్ర‌మంతా విషాద ఛాయ‌లు అలుముకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాత్రం జోకులు వేస్తున్నారు. ఇప్ప‌టికే బోటు ప్ర‌మాదం వెనుక కొంద‌రు టీడీపీ నేత‌ల ప్ర‌మేయం ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లు బలంగా వినిపిస్తున్నాయి. ప‌ర్మిష‌న్ లేకుండా ఇష్టారాజ్యంగా బోట్లు నడుపున్నారని.. వాటిలో ఎక్కువ‌శాతం అన‌ధికార అనుమ‌తుల‌తో తిరిగే బోట్లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారికి కొందరు మంత్రులు …

Read More »

టీడీపీ పార్టీని ఏమి చేయాలో జగన్ ముందు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన విద్యార్ధి..!

ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 7వ రోజు దువ్వూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిశారు. విద్యార్థి సంఘాల నాయకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో చదువులు మధ్యలోనే …

Read More »

కృష్ణానది ప్రమాదం…తక్షణమే భూమ అఖిల ప్రియ రాజీనామా…?

కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్‌ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్‌ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. …

Read More »

చంద్ర‌బాబు న‌మ్మించి గొంతు కోశాడు!.. టీడీపీ ఎమ్మెల్యే బోండా సంచ‌ల‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిజ‌ స్వ‌రూపాన్ని మ‌రోసారి బ‌య‌ట పెట్టారు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. కాగా, ఈ రోజు ఓ ఛానెట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, నాడు ఏపీ మంత్రివ‌ర్గ‌ విస్త‌ర‌ణ‌లో భాగంగా చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై ఈ రోజు …

Read More »

కృష్ణా న‌ది ప్ర‌మాదానికి.. అదే కార‌ణ‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లా విజ‌య‌వాడ సమీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ద్ద ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌కే అందిన స‌మాచారం ప్ర‌కారం 18 మంది ప‌ర్యాట‌కులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండ‌గా, గ‌ల్లంతైన 9 మంది ప్ర‌యాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. ప‌ర్యాట‌కుల్లో ఎక్కువ‌గా ప్ర‌కాశం నెల్లూరు జిల్లా వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌మాదం విష‌యం గురించి …

Read More »

అనుభవంలేని అఖిలమ్మ ..అడ్డగోలుగా ఆర్డ‌ర్లు..ఇవ్వడంతోనే గాల్లో ప్రాణాలు

కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 17 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, …

Read More »

ఏపీలో బోటు ప్రమాదం- సంచలన విషయాలు చెప్పిన స్విమ్మర్

ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …

Read More »

కృష్ణా న‌ది బోటు ప్ర‌మాదం.. టీడీపీ నేత‌ల ఓవ‌ర్ యాక్ష‌న్‌..!

కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరింద‌ని స‌మాచారం. ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ఇంకా గాలింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి బందువుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ళిన రాజ‌కీయ నాయ‌కుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వ‌ల్ల రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …

Read More »

ఏపీలో ఆగ్రిగోల్డ్ ను మించిన భారీ కుంభ కోణం -మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడి హస్తం ..

ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది . అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat