Home / Masonry Layoutpage 1100

Masonry Layout

చంద్రబాబు.. వైఎస్సార్ పై శివారెడ్డి సెటైర్లు.. ఫుల్ వీడియో దొరికేసింది

We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …

Read More »

వైసీపీ నిర్ణ‌యాలు అన్నీ సంచ‌ల‌నంగానే ఉంటాయ్..!

ఏపీ రాజకీయాల్లో మ‌రో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవ‌ల‌ కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. జగన్‌ అధ్యక్షతన గురువారం పార్టీ …

Read More »

పాదయాత్రకు ముందు జగన్ లండన్ వెళ్ళడానికి కారణమిదే..!

వచ్చే నెల నవంబర్ 6 నుంచి ఆరు నెలలపాటు పాదయాత్రను తలపెట్టిన  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఈ నెల 28నుంచి లండన్ లో పర్యటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న లండన్ కు వెళ్లనున్న జగన్, 2వ తేదీలోగా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న శుక్రవారం కోర్టు విచారణ తరువాత ఆయన బయలుదేరుతారని, తిరిగి 3న విచారణలోగా …

Read More »

28న లండన్ కు వైఎస్ జగన్..

వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28 నుంచి లండన్, యూరప్ లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో లండన్ టూర్‌కు అునమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆరు రోజుల లండన్‌ టూర్‌కు అనుమతి ఇవ్వాలని ఆయన మెమో సమర్పించారు. దీంతో లండన్‌ వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని వైసీపీ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, …

Read More »

రేపు హైదరాబాద్‌కు చంద్రబాబు..?

 రేపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం 5.15గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం అయన  ఉదయం 11గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శిస్తారు. ఇటీవలే గవర్నర్‌ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. తరువాత మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Read More »

ఘోరం… నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి మహిళను, నలుగురు కూతుళ్లను

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళను, ఆమె నలుగురు కూతుళ్లను నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. బిహార్‌లోని మోతిహరీకి చెందిన ఇద్దు, ఇక్బాల్‌ అనే ఇద్దరు సోదరులు పంజాబ్‌కు పనుల కోసం వలస వెళ్లారు. ఇద్దుకు భార్య అఫ్రీన్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా …

Read More »

కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు

కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిల్లి కృపారాణి చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం ఈమె రాజకీయ భవిష్యత్తును సమాధి కట్టింది. అలాంటి కృపారాణి పేరు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. విశాఖలో ఫ్లాటు కబ్జా ఉదంతంలో కృపారాణి భర్త డాక్టర్‌ రామ్మోహనరావుపై పోలీసులు కేసు …

Read More »

వైసీపీ శ్రేణులకు జగన్ ఝలక్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు ,సీనియర్ నేతలు ,జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలు ,జగన్ పాదయాత్ర తదితర విషయాల గురించి చర్చిస్తున్నారు …

Read More »

బొబ్బిలిలో కలకలం….ఆటోలో లైంగిక దాడి…దూకేసిన యువతులు

ఓ ఆటో డ్రైవర్‌ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్‌కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాం పిల్లలయిన ఇజ్జురోతు స్వాతి, …

Read More »

నవంబర్‌ 6 నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర-పాదయాత్రకు ప్రజాసంకల్పంగా నామకరణం..!

  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది . వచ్చే నెల ( నవంబర్‌ ) 6 నుంచి ఆరు నెలలపాటు  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు…ప్రజాసంకల్పంగా నామకరణ చేశారు. మొత్తం  ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక,  …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat