ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న వేళ..జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికార వికేంద్రీకరణ దిశగా 13 జిల్లాల ఏపీని 25 జిల్లాలుగా విభజించడానికి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విశాఖలో సీఎం జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు కాదు 25 జిల్లాలు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో …
Read More »Masonry Layout
అమరావతిలో బినామీల పేరుతో వేల ఎకరాలు కొల్లగొట్టిన టీడీపీ నేతల లిస్ట్ ఇదే..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపన రేపుతోంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో విషం కక్కిన చంద్రబాబుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో రాజధానిగా ప్రకటించక ముందు నుంచే చంద్రబాబు, టీడీపీ నేతలు, ఒక సామాజికవర్గం పెద్దలు బినామీల పేరుతో రైతుల దగ్గర భూములును చవక ధరకు కొనుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి …
Read More »మూడు రాజధానుల ఏర్పాటుపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, …
Read More »అమ్మాయి బాగుండడంతో ఒకరికి తెలియకుండా ఒకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు
ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. …
Read More »మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!
ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని …
Read More »సీఎం జగన్ కు జైకొట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెసిన ప్రకటన టీడీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్వాగతించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నానని ,ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటినుంచి కోరుతున్నానన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న వ్యాఖ్యానించారు. కాగా మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ వ్యతిరేకిస్తున్న క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి జగన్ కు మద్దతివ్వడం చర్చనీయాంధంగా మారింది. ఇప్పటికే …
Read More »సీఎం వైఎస్ జగన్ కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్కు విషెష్ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. Birthday wishes to Andhra Pradesh …
Read More »జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. జన నేత జన్మదినోత్సవ వేడుకలను వైసీపీ శ్రేణులు ఊరూరా, వాడవాడలా అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు జననేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రులు, అధికారులు ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు. బాలినేని, ఆదిమూలపు …
Read More »అందరివాడిగా కీర్తింపబడుతున్న పీపుల్స్ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన లేని లోటును ప్రజలకు అందించి వారిని అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేసి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యేతో మొదలై ఆ తరువాత 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగాడు.ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే ప్రజలకు తోడునీడలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల పక్షాన నిలబడి అధికార …
Read More »Open Mike on Puzzle Toys For Dogs
Canine coaching knowledgeable and longtime Gizmodo collaborator Anna Jane Grossman has picked the six very best toys to do that. Once you disguise the treats or food in this toy, your canine must flip switches or pull levels to launch the door and carry puzzles for dogs straight up so …
Read More »