Home / Masonry Layoutpage 262

Masonry Layout

గూగుల్ లో జగన్.. ట్విట్టర్లో బాబు

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది. ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ …

Read More »

దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో ప్రజల మధ్యలో పవన్ పై ఎలాంటి ముద్ర పడి ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగ్గా చంద్రబాబు చేబుతున్నట్టే అన్ని పాటిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి “రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే …

Read More »

పవన్ కల్యాణ్‌‌కు వరుస షాక్‌లు.. రాజీనామాబాటలో సీబీఐ మాజీ జేడీ..?

జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు సభను జరుగకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రాత్మాక దిశ బిల్లుపై ప్రవేశపెట్టేందుకు చర్చ పెడితే..ఉల్లి ధరలపై చర్చించాలని గొడవ చేశారు. అంతే కాకుండా జీవోనెంబర్ 2430 ను వ్యతిరేకిస్తూ..ఉద్దేశపూర్వకంగా తనకు కేటాయించిన గేటు నుంచి కాకుండా ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చిన బాబు, లోకేష్‌లు తమను అడ్డుకున్న మార్షల్స్‌పై బాస్టర్డ్స్, యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ …

Read More »

జగన్ ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది..!

జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా  ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా  అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 …

Read More »

జనసేన పార్టీకి మరో షాక్..వ్యవస్థాపక సభ్యులు రాజు రవితేజ రాజీనామా…!

జనసేన పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేసిన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ, పార్థసారథి, బాలరాజు వంటి నేతలు, అద్దేపల్లి శ్రీధర్ వంటి స్సోక్స్ పర్సన్ పార్టీని వీడగా..తాజాగా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు,  జనసేన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజు రవితేజ రాజీనామా చేశారు. రాజురవితేజ జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు. పవన్ …

Read More »

వైసీపీలోకి వంగవీటి రాధా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్లోశ్ లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసిపి లోనే ఉండిపోయింది. విజయవాడ నగర వాసుల కళ అయిన …

Read More »

బయటపడిన లోకేష్ పీఎస్ వసూళ్ల దందా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

టీడీపీ హ‍ాయాంలో చంద్రబాబు, లోకేష్‌ల అండ చూసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, చోటామోటా నేతల నుంచి అధికారుల వరకు అవినీతికి పాల్పడ్డారు. తాజాగా ముఖ్యంగా బాబు హయాంలో సీఎం పేషీ, లోకేష్ కార్యాలయం సెటిల్‌మెంట్లకు, అవినీతి దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా మాజీ మంత్రి లోకేష్‌ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌) పలువురు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. …

Read More »

ఎలక్ట్రికల్ బస్సుల వినియోగాన్ని తప్పుపట్టిన జ్యూడిషియల్ ప్రివ్యూ..!

ఆంధ్రలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రతిపాదనకు జ్యూడిషియల్ ప్రివ్యూ కమిషన్  ఏపీ ప్రభుత్వం కు సిఫారస్సులు జారీ చేసింది.ఇప్పుడే ఎలక్ట్రికల్ బస్సులు నడపాల్సిన  అవసరంలేదని విద్యుత్ బస్సుల టెండర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం 350  విద్యుత్ బస్సులను లీజు ప్రతిపాదన మీద తీసుకొని నడపాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విద్యుత్ బస్సులకంటే డీజిల్ బస్సుల వినియోగమే మేలని ఎలక్ట్రికల్ బస్సుల సాంకేతికత ఇంకా మెరుగుపడాల్సి ఉందని, మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి …

Read More »

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat