Home / Masonry Layoutpage 323

Masonry Layout

హవ్వ ..బాబుగారి ఇసుకదీక్షకు.. ఏపీ కూలీలు ఎవరు దొరకలేదంట.. తెలంగాణ కూలీలను తరలించారంట..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బాబుగారి ఇసుక దీక్ష తెలుగు తమ్ముళ్ల చావుకు వచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలంటే. నా దీక్షకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను తరలించారని బాబుగారు స్వయంగా టీడీపీ నేతలకు హుకుం జారీ చేశారంట…అయితే స్థానికంగా రాజధాని …

Read More »

‘నిత్యకళ్యాణం’ కు సుప్రభాతం ఎందులో ఉంటుందో తెలియదనుకుంట..మీరైనా చెప్పండిరా బాబు!

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అటు జగన్ ని నమ్ముకున్న ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఏదోక రకంగా జగన్ ను వేదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కోకరిని వరుసగా జగన్ పై వదులుతున్నాడు. అయినప్పటికీ ఎవరూ ఏం చెయ్యలేకపోతున్నారు. మొన్నటికీ మొన్న సొంత పుత్రుడు లోకేష, ఆ తరువాత దత్తపుత్రుడు పవన్ …

Read More »

ఏపీలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ… గతంలో కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. నేడు …

Read More »

బుద్ధి ఉందా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ నాడు నేడు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. అయితే ఏపీలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఉండవల్లి అరుణ్ …

Read More »

ఇసుకాసురుడు ఉమను పక్కన పెట్టుకుని దొంగ దీక్ష చేస్తున్న చంద్రబాబు..!

విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష సందర్భంగా వైసీపీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ చార్జిషీట్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌‌‌లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. టీడీపీ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం …

Read More »

నారా లోకేష్ కొడుకు దేవాన్ష్ ను కూడా వదలని వర్మ

బాలల దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవలే ‘పప్పులాంటి అబ్బాయి’ పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ ఇప్పుడు ఈ పోస్టర్ తో మరో వివాదం రేపేలా ఉన్నారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ను కూడా వదలట్లేదు. …

Read More »

టీడీపీకి రాజీనామా చేసిన దేవినేని అవినాశ్..!

ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు ,టీడీపీ నేత దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం …

Read More »

పవన్ కల్యాణ్‌‌ను చీల్చి చెండాడిన కత్తి మహేష్..!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విమర్శలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్‌కు నలుగురు, ఐదుగురో పిల్లలు ఉంటారు. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడిగారి మనవడు, వెంకయ్య …

Read More »

చిల్డ్రన్స్ డే సాక్షిగా పప్పులో కాలేసిన లోకేష్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా మళ్లీ పప్పులో కాలేశాడు. ఈ రోజు బాలల దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఏపీలోని బాలలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా విషెస్ చెప్పాలని నారా లోకేష్ నాయుడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కంకణం కట్టుకున్న నారా లోకేష్ …

Read More »

సీఎం జగన్ కు అందరూ ఫిదా

ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు. ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat