Home / Masonry Layoutpage 432

Masonry Layout

100రోజులకే ఇంత సీన్ చేస్తే.. ఐదేళ్లు తట్టుకోగలవా చంద్రబాబూ ?

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు …

Read More »

యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా..!

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పేరుతో పల్నాడులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హై టెన్షన్ కు తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అని కనీసం ఆలోచించడం లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా అని అన్నారు. …

Read More »

టీడీపీ నేతల ఓవరాక్షన్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు!

ప్రస్తుత టీడీపీ తీరు ఎలా ఉందంటే.. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు అధికారం పోయిన అదే తీరు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని ఇది తప్పు అని ఎవరైతే ప్రశ్నించేవారో వారిని అధికార బలంతో పోలీసులతోనే కొట్టించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తూ ప్రజలు దగ్గర శభాష్ అనిపించుకుంటే అది చూసి ఉండలేక కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. దీనివల్ల వారికి ఒరిగేది …

Read More »

Hotelements Is Fuckswipe Legit And Safe? Fuckswipe Reviews And Fraud And Scam Reports. Fuckswipe.Com Review. – صرافی رویال اسمارت

FuckSwipe: Customer Support Moreover, after a free registration, you benefit from the full range of options regardless of watching live streams and express videos. We had our doubts till we started receiving flirty or even downright naughty messages from seemingly very attractive members. However, after we tried to visit their …

Read More »

చలో ఆత్మకూరులో ఏ క్షణాన్నైనా చంద్రబాబు అరెస్ట్.. హోం మినిష్టర్ ఆగ్రహం

  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నచ్చడం లేదని హోంశాఖ మంత్రి మేకతోట సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులతో పల్నాడులో ఏదో జరిగిపోతుందంటూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందన్నారు. సచివాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలిసి సుచిరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. …

Read More »

సోషల్ మీడియాలో పెట్టి దొరికిపోయిన ఎమ్మెల్యే.. అయినా అప్పలరాజును అందరూ అభినందిస్తున్నారు.?

పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ తెల్ల రేషన్ కార్డు ఆయనపై వివాదం రేపింది. అయితే ఈ తెల్ల రేషన్ కార్డు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ప్రతిపక్షం కాదు స్వయంగా ఆయనే.. ఆయనే ప్రచారం చేసుకొని మరీ విమర్శలు ఎదుర్కొన్నారు. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు పేదవారికి ఇస్తారు. అయితే ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆయన మీద విమర్శలు …

Read More »

మేం ఏదీ మర్చిపోలేదు.. నేనొక్కడినే వచ్చి పరిస్థితి చూపిస్తా.. చలో ఆత్మకూరు ఆగదు..

టీడీపీ ఏర్పాటు చేసిన పెయిడ్ ఆర్టిస్టుల పునరావాస శిబిరంతో పల్నాడు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీంతో ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతి నిరాకరించినా తీరాల్సిందేనని రెండుపార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, గ్రామాల్లోకి రానీయండం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ గుంటూరులో పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. దానికి …

Read More »

పల్నాడులో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు…!

టీడీపీ కార్యకర్తలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసింది. గత కొద్ది రోజులుగా వైసీపీ బాధిత పునవారాస కేంద్రాలు అంటూ మీటింగ్‌లు పెట్టి…కార్యకర్తలతో జగన్‌ సర్కార్‌పై తిట్టిస్తూ తాను..తిడుతూ..నానా యాగీ చేస్తున్నాడు చంద్రబాబు. తాజాగా సెప్టెంబర్ 11న ఛలో ఆత్మకూరు అంటూ పిలుపునిచ్చి పల్నాడులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే చంద్రబాబు కుట్రలపై సొంత …

Read More »

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎందుకు అసంతృప్తికి లోనవుతున్నారు.. డమ్మీలుగా ఫీలవుతున్నారు.?

జగన్ క్యాబినేట్ లోని మంత్రులు డమ్మీలుగా మారారని కొందరు చెప్పుకుంటున్నారు. తాము చెప్పింది అధికరారులు విననప్పుడు ఎందుకీ మంత్రి పదవులు అంటూ కొందరు వాపోతున్నారని, ఈ విషయాన్ని సీఎంకు చెప్పుకోలేక ఫీలవుతున్నారట.. ఏంచేయాలో తోచక అసంతృప్తికి గురవుతున్నారనే టాక్ మొదలైంది. తమ శాఖల పరిధిలోనే తమ మాట చెల్లుబాటు కావట్లేదని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మాట వినడం లేదట.. ఆయా శాఖాధిపతులను, ముఖ్యమైన అధికారులను స్వయంగా జగనే నియమించడంతో …

Read More »

రేపు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ బృందాలు పాల్గొననున్న చంద్రబాబు.. 144 సెక్షన్

పల్నాడులో అధికార విపక్ష పార్టీల మధ్య పాలిటిక్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశముతున్నాయి. తాజాగా గుంటూరులో టీడీపీ వైసీపీ బాధితుల శిబిరం నిర్వహిస్తోంది. దీనిని పెయిడ్ ఆర్టిస్టులతో నిర్వహిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. తాజాగా గుంటూరులోని టీడీపీ శిబిరాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. అక్రమ కేసులు, దాడులతో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat