Home / Masonry Layoutpage 433

Masonry Layout

ఇంట్రెస్టింగ్ స్టోరీ.. బాబా రాందేవ్ కు చంద్రబాబు వెన్నుపోటు.. అప్పటినుంచే పతంజలి పతనం..

బాబా రాందేవ్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది. చంద్రబాబుది విషకౌగిలి అంటూ ఆయన వాడకం వల్లే అలా జరిగిందట.. ఆంధ్రప్రదేశ్ నుండి ఎర్రచందనం అక్రమంగా తరలించిన వారిలో రాందేవ్ బాబా కూడా ఒకరని సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఆధారాలతో సహా వినిపిస్తున్నాయి. ఆయన కొన్నది కొంచెమైనా ఎర్రచందనం ఎక్స్ పోర్ట్ చేసింది ఎక్కువట.. దీనిపై ఢిల్లీలో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. 2014లో …

Read More »

గంటలో వస్తానని అదృశ్యమైపోయిన సోమిరెడ్డి.. ఆధారాలు లేకపోవడం వల్లే పారిపోయాడా.. ఇప్పటికీ దొరకని ఆచూకీ

భూ దందా కేసులో ఐదుసార్లు ఓడిపోయిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చుట్టూ భూదందా ఉచ్చు బిగుసుకుంది. గత ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి తనకున్న రాజకీయ పరపతి అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు.. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి సహజ వనరులను దోచుకుని కోట్లకు పడగలెత్తారు. తన అరాచకాలను ప్రశ్నించిన అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై అక్రమకేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసారు. అప్పుడే కాకాణి ఇతను సోమిరెడ్డి …

Read More »

తెలంగాణలో తల దాచుకున్నాడా.? విదేశాలకు పారిపోయాడా.? రంగంలోకి స్పెషల్ టీమ్స్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది..  ప్రభాకర్‌ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి పై  చర్యలు తీసుకున్నారు. ఆమెను ఏలూరు డీఐజీ సస్పెండ్ చేసారు. పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసునుంచి చింతమనేని తప్పించారనే …

Read More »

పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు… రియల్ ఎస్టేట్ గురించే ధ్యాసంతా !

వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మరో ట్వీట్ …

Read More »

చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పేట్రేగిపోతున్న కేటుగాళ్లు

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ అగ్రస్థానంలో నిలిచింది.. ఆస్తుల విలువలు పెరగడంతో అడ్డదారుల తొక్కుతున్నారు. ఈ మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.. దీనిపై త్వరలో ఉత్తర్వులు చేయనున్నారు. మోసపూరిత డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇటీవల మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ లోనే 84 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలుండగా ఆరింటిలో ఎటువంటి ఫిర్యాదులు …

Read More »

చింతమనేని పై మరో కేసు..దొరికితే జీవితాంతం జైల్లోనే !

అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని …

Read More »

చంద్రబాబుపై హోంమంత్రి ధ్వజం..తేడా వస్తే క్షమించేదే లేదు..!

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు హయంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఎలాగో గెలిచాడు. తీరా గెలిచాక అందరికి చుక్కలు చూపించాడు. ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలు కోసం వాడుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చెయ్యలేదు. ఇక ఈ ఏడాది జగన్ ని నమ్మి గెలిపించిన ప్రజలు సరైన సీఎం ను ఎన్నుకున్నామని ఎంతో ఆనందంతో ఉన్నారు. పంటలకు …

Read More »

సన్నబియ్యం అంటే నువ్వు, జగన్ లోటస్ పాండ్ లో తినే బియ్యం అనుకున్నారు.. జైల్లో తిన్న బియ్యం అనుకోలేదు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ట్విట్టర్ లో 420 తాతయ్య గారూ.. మీరు చెప్పిన కారు కూతలు నమ్మి, నాణ్యమైన బియ్యం అంటే..   నువ్వు బాస్ లోటస్ పాండ్ లో తినే బియ్యం అనుకుని ప్రజలు సంబరపడ్డారు. తీరా చూస్తే, 16 నెలలు చెంచల్ …

Read More »

వైఎస్ జగన్ కు రామ్మోహన్ నాయుడు సలహాలు

ఏపీలో ఏర్పడిన వైఎస్ జగన్ సర్కార్ వందరోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. వందరోజుల్లోనే జగన్ అన్నీ చేసేయాలని ఆశించడం లేదు కానీ సర్కారు బాధ్యతాయుతంగా అందర్ని కలుపుకుని ముందుకెళ్లాలని సూచనలిచ్చారు. పాలనకు వందరోజుల పాలన సూచికగా నిలుస్తున్నా సర్కార్ సరైన దిశలో పనియంచడం లేదని విమర్శించారు.. దీర్ఘకాల అభివృద్ధికి అనుగుణంగా సర్కారు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు.. జగన్ …

Read More »

జగన్ కేంద్రం మాట వినరు.. మేం చాలాసార్లు చెప్పి చూసాం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని మొదటినుంచీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై పీపీఏలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై కేంద్రమంత్రి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ తాను అనుకున్న విషయంలో ఎవరి మాట వినరని, కేంద్రం చెప్పినా వినడం లేది …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat