Home / Masonry Layoutpage 589

Masonry Layout

జ‌గ‌న్ గెలిస్తే టీడీపీ ప‌ని అంతేనా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నువ్వా నేనా అన్న‌ట్లు సాగిన 2019 ఎన్నిక‌ల్లో ఇరుపార్టీలు క‌త్తులు దూసుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ ర‌స‌వ‌త్త‌రంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్ర‌బాబు ఈవీఎం ట్యాంప‌రింగ్ జ‌రిగిందంటూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న‌ట్టుగా జాతీయ నేత‌లను క‌లుస్తూ ఎన్నిక‌ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై వివ‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌రిగిన‌ ఎన్నిల‌పై త‌మ‌కు అనుమానాలున్నాయంటూ జాతీయ …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ దాటీ వైఎస్ జగన్ భారీ విజయం

ఎన్నో ఏళ్లు..ఏంతో ఒత్తిడి..తీవ్ర ఇబ్బందులు, కేసులు, కష్టాలు, కన్నీళ్లు అన్ని ప్రజల కోసం తట్టుకున్న ఏకైక వ్యక్తి అతనే వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎన్నో సార్లు ప్రభుత్వంపై ప్రజల తరుపున వైఎస్ జగన్ విరుచుకుపడ్డాడు. గత 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 600 అబద్దపు హామిలతో నిరాశ …

Read More »

జగన్ పై బాబు సెటైర్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే. ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన …

Read More »

టీటీడీ సంచలన నిర్ణయం..!

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది..ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ”ఏప్రిల్ లో శ్రీవారిని మొత్తం ఇరవై ఒక్క లక్షల తొంబై ఆరు వేల మంది దర్శించుకున్నారు”అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం ఎనబై నాలుగుకోట్ల ఏడు లక్షలు ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో ఉన్న భక్తుల రద్ధీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు …

Read More »

ఏపీలో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులు..!

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్టర్ లో మరోసారి చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై దారుణ వాఖ్యలు చేశాడు. “ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు . ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్‌ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి” అని ట్వీట్ చేశారు. వరుస …

Read More »

మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..

ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

కౌంటింగ్ దగ్గర అలజడి సృష్టించేలా తెలుగు తమ్ముళ్లు కుట్ర

ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి …

Read More »

చంద్రబాబు నాయుడి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న సీఎం ఇంటిదగ్గర ఎండుగడ్డి తగులబడి పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా కావాలనే ఎండుగడ్డిని తగులబెట్టారా.? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే …

Read More »

ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎల‌క్ష‌న్స్ అయిపోయాయి.. రిజ‌ల్ట్స్ వ‌చ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడటం త‌ప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే …

Read More »

పబ్లిసిటీ కోసం బాబు”సరికొత్త ఎత్తుగడ”

ఏపీ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి,ప్రస్తుత అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియాలో కన్పించడానికి సరికొత్త ఎత్తుగడకు తెరదీశారు.గత నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని విమర్శకుల వాదన. విమర్శకులు వాదిస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా అయినదానికి కానీదానికి తన ఆస్థాన మీడియా ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇటు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్తాల ప్రజలకు తెలిసిన …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat