Home / Masonry Layoutpage 644

Masonry Layout

బ్రేకింగ్: వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతేనే పెట్టుబడులు..ఫారెన్ ఇన్వెస్టర్స్ సంచలన వ్యాఖ్యలు

పెట్టుబడులు పెట్టాలనుకున్న అందరికి తనని చూసే పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు అండ్ పచ్చ మీడియా మొత్తానికి దిమ్మతిరిగిపోయే షాకింగ్ న్యూస్ తగిలింది.రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీలో పెట్టుబడులు పెడతామని ఫారెన్ ఇన్వెస్టర్స్ చెప్పారట.ఈ విషయాన్నిజగనో,సాక్షి పేపరో,లేదా వైసీపీ నేతలో చెప్పలేదు వాళ్ళకి అలాంటి అవసరం కూడా లేదు.దీనిని స్వయంగా తనకే చెప్పారని చంద్రబాబు నోటితో ఆయనే అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.ఎప్పుడూ తన డబ్బాని తానే …

Read More »

ఏవీ సుబ్బారెడ్డికి నా తరుపున ఉన్న ఓట్లన్నీ వేయిస్తా ఎస్పీవై రెడ్డి…మరి అఖిలప్రియ

కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరోసారి కర్నూల్ జిల్లాలో కలకలం చోటుచేసుకునే ఎపిసోడ్ మొదలైంది. సుబ్బారెడ్డికి ఎంపీ ఎస్పీవై రెడ్డి తోడు కావడంతో…అఖిలప్రియ దారి ఎటు వైపో మరి. నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏవీ …

Read More »

జగన్ చేయాల్సింది చేస్తున్నాడు.. కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారా.?

వైసీపీ నిర్వహిస్తున్న సమర శంఖారావం కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపుతుంది. ప్రతి కార్యకర్తకు ఎన్నికల్లో పనిచేసేందుకు అవసరమైన బూస్టింగ్, గైడెన్స్ ఇచ్చింది. జగన్ సుదీర్ఘ ప్రసంగంలో అనేక కీలక విషయాలు, కొత్త విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ ల వరకూ ఓటర్లను నడిపించడం, ఎల్లో మీడియా చేయబోయే మాయను తిప్పికొట్టడం, డబ్బుల పంపిణీ ఎదుర్కోవడం, బాబు అనుకూల పోలీస్ లను ఎదుర్కోవడం, …

Read More »

తొణకలేదు.. చంద్రబాబులా శోకాలు పెట్టలేదు.. చరిత్ర సృష్టించబోతున్నాడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసి దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్రను లిఖించారు. అంతులేని జనాభిమానం సంపాదించుకుని జయహో అనిపించుకున్నాడు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను దాటారు.. ముఖ్యంగా జగన్ ఏడాదికాలంగా ప్రకటిస్తున్న హామీలను అచ్చుగుద్దినట్టు చంద్రబాబు కాపీ కొడుతున్నారు. అయినా జగన్ తొణకట్లేదు.. టీడీపీ వ్యతిరేక ఓట్లను మాయం చేసి, అనుకూల ఓట్లను రెండేసి సార్లు చేర్చుకుంటూ నీచరాజకీయం చేస్తున్నాజగన్ చంద్రబాబులా …

Read More »

విడుదలకు ముందే భారీ హిట్ టాక్ తెచ్చుకుంటున్న యాత్ర..!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్‌ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్‌ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్‌ నటించారు. ఈ సినిమా టీజర్, …

Read More »

చంద్రబాబు కాపుల ఓట్లకోసం పవన్ ని వాడుకున్నట్టు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లకోసం పాల్ ని వాడుకుంటున్నాడా.?

వైసీపీ అధినేత జగన్ కుల చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు ఆయన అనుకూల మీడియా గగ్గోలు పెట్టింది. కానీ 1983 నుంచీ చంద్రబాబు చేసిన కుల రాజకీయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇప్పుడు 2014లో కూడా కులానికో హామీ, ఉపకులానికి చెందిన నాయకుడికి ఒక కానుక, కులానికి రిజర్వేషన్, కార్పొరేషన్ పేర్లతో కుల చిచ్చులు పెట్టిందే చంద్రబాబు. ఫలితంగా ఏ కులానికెంత ఇస్తున్నారు.? ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న …

Read More »

చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …

Read More »

నోరు అదుపులో పెట్టుకో జగన్‌..మంత్రి జవహర్

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి జవహర్ దారుణ వాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్‌ వ్యక్తిగత దూషణలు హేయమన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు జగన్‌ తన నోటిని శుద్ధి చేసుకోకపోతే ప్రజలే సంప్రోక్షణ చేస్తారన్నారు. అయితే ఈ వాఖ్యలపై సోషల్ వైసీపీ అభిమానులు మంత్రి జవహర్ …

Read More »

వైఎస్సార్ జిల్లాలో సమర శంఖం మోగించనున్న జగన్.. జిల్లాల వారీగా కేడర్

ప్రతిపక్ష వైసీపీ నేతృత్వంలో వైయ‌స్ఆర్ జిల్లాలో గురువారం సమరశంఖారావం నిర్వహించనున్నారు. మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కడపలో ఇవాళ‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నుంచి కడపకు విమానంలో రానున్న జగన్‌ ఉదయం 11 గంటలకు గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. …

Read More »

టీడీపీకి బాహుబలి దొరికాడు..అనే కామెడీ క‌థ‌!

తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం గురించి, ఆ పార్టీ నేత‌లు చేసుకునే అతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సంద‌ర్భం ఏదైనా త‌మ గురించి తాము డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీడీపీ నేత‌ల‌ను మించిన వారుండ‌ర‌నేది టాక్‌. అలా తాజాగా త‌మ‌కు బాహుబ‌లి దొరికాడ‌ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు ఖుష్ అవుతున్నారు. ఆ బాహుబ‌లి నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్యక్తి కావ‌డం ఇందులో కొస‌మెరుపు. వివ‌రాల్లోకి వెళితే…సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌లు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat