Home / Masonry Layoutpage 726

Masonry Layout

వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయాలు.. ఆధిపత్యంకోసం తలపడుతున్న వైసీపీ, టీడీపీ..

ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది పార్టీల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. 2014లో టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైసీపీ ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల …

Read More »

విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాట‌లు..!

విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌లు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ద‌శ‌లో ఒక‌రి సీటుపై.. మ‌రొక‌రు క‌న్నువేయ‌డంతో పార్టీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 14 చోట్ల టీడీపీ మ‌ద్ద‌తు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …

Read More »

సిస్టర్స్ ఫర్ చేంజ్..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్..!!

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమం పట్ల ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇన్స్పైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోతున్న పరిస్థితిని తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు మహేష్ బాబు.ఈ సందర్భంగా ఎంపి కవిత మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో …

Read More »

సోషల్ మీడియాలో వైసీపీ టాప్.. మేధావులు, తటస్తులు, విద్యావంతులు ఏం చేస్తున్నారో తెలుసా.?

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోజు నుంచీ ప్రభుత్వ సభలను సైతం తన పార్టీ ప్రచార సభలుగా నిర్వహిస్తున్నారు. జగన్ కూడా ఎలాగే పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. పవన్ కూడా అక్కడక్కడ సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్‌ …

Read More »

నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ నిప్పులు..!

2019లో వైఎస్‌ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్‌ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన …

Read More »

ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చాలు… ప‌వ‌న్ క‌ళ్యాన్ సీఎంగా ప‌నికిరాడు అని చెప్ప‌డానికి..!

ఏపీలో సెల్ఫ‌గోల్ ఎక్స్‌ప‌ర్ట్ ఎవ‌రు అని అంటే.. ట‌క్కున ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేన‌ని ఎవ‌రిన‌డిగినా చెబుతారు. ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో చంద్ర‌బాబు నాయుడు సంపాదించుకున్న స‌ర్టిఫికేట్ అది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తూ త‌న గొయ్యి తానే త‌వ్వుకోవ‌డంలో చంద్ర‌బాబును మించిన వారు లేర‌నడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే, ఈ విష‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ కాస్త చంద్ర‌బాబుకు పోటీ ఇస్తున్నారు. మ‌రీ చంద్ర‌బాబు అంత స్థాయిలో కాకున్నా.. …

Read More »

ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్‌ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …

Read More »

తెలుగింటి ఆడ‌ప‌డుచులారా..ఇత‌ను మ‌న‌కు అవ‌స‌రమా..?

క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచ‌ల‌నం సృష్టించిన న‌టి శ్రీ‌రెడ్డి అతి త‌క్కువ కాలంలో మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్ అయింది. అప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌రెడ్డి ఎవ‌రో తెలియ‌ని వారు సైతం.. శ్రీ‌రెడ్డి గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు ఏదో ఒక విధంగా మీడియాలో ప్ర‌సారం అవుతున్న మొన్న‌టి వ‌ర‌కు హీరో నానిని టార్గెట్ చేస్తూ వ‌చ్చింది. అంత‌కు ముందు టాలీవుడ్ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ …

Read More »

వైసీపీలోకి నేదురుమల్లి..!

అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …

Read More »

టీడీపీ నేతలు దద్దమ్మలు, హోదా సాధించే మగాడు జగనొక్కడే..!

చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. హోదా సాధనకోసం జగన్‌ తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటిస్తే టీడీపీ నేతలు అవహేళన చేశారన్నానరు. గుంటూరు వంచనపై గర్జన దీక్షలో జోగి మాట్లాడుతూ పదవి కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా మిగిలిపోతే, హోదాకోసం పదవులను వదిలేసుకున్న వైసీపీ ఎంపీలు పంచపాండవులని, వీరికి చంద్రబాబుకు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat