ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోసపూరిత పాలనతో విసుగుచెందిన పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. 226వ రోజు పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని విష్కరించిన వైఎస్ జగన్ గొల్లప్రోలు …
Read More »Masonry Layout
వైఎస్ జగన్ 226వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీపార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 226వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం పిఠాపురం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గొల్లప్రోలు మీదుగా తాటిపర్తి క్రాస్ వరకు జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్జగన్తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. రోజు వేలాది మంది ఆయనతో పాలు అడుగులో అడుగు వేస్తున్నారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసాకల్పిస్తూ …
Read More »దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు..సీఎం కేసీఆర్
ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు, దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తయ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించాడంతో పాటు మిగిలిన కొద్ది పాటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కోరారు. మిషన్ భగీరథపై బుధవారం ప్రగతి …
Read More »కర్నూల్ జిల్లాలో పేలిన బాంబులు..ముగ్గురు మృతి..హై అలర్ట్
కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు …
Read More »ఏపీలో దారుణం..బాలికల వసతి గృహంలో ఏం జరుగుతుందో తెలుసా..!
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్లో చిన్నారులు అనారోగ్యం పాలైనా …
Read More »కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చెప్పిన మాటే..టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమే అని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. అది రాష్ట్ర పరధిలోని అంశంకాదని, కేంద్రం మాత్రమే రాజ్యాంగ …
Read More »‘భయం అంటే నాకు తెలియదు. అది నా రక్తంలోనే లేదు’ వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తరువాత అంతటి దమ్ము , ధైర్యంగా మాట్లాడే మగాడిగా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.నెల్లూరు నగరంలో తనను ఓడించే మగాడు , మొనగాడు ఇంకా పుట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనిల్ కుమార్ దమ్మున్న నాయకుడు అని నిరూపించుకున్నాడు..తాజాగా …
Read More »కాపు రిజర్వేషన్లపై మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు..!
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని చెప్పారు. అసలు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోకి రాదని, అందుకు తగ్గట్టు కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, …
Read More »జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటున్నముస్లిం సంఘాలు .. గ”లీజ్” పనులు మానుకో
ఏపీలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నారు ప్రజలు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా …
Read More »చెన్నైలో టీడీపీ నేతల పచ్చ భాగోతం బట్టబయలు..!
వ్యక్తిగత సమాచార గోప్యతపై తీవ్ర ఆందోళన చెలరేగుతున్న వేళ తమిళనాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేతలు ఘరానా మోసం బయట పడింది. ప్రభుత్వ సర్వర్లను హ్యాక్ చేసి, సమాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేతలు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయడమే కాకుండా మార్కులను పెంచుతామంటూ విద్యార్థులను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేతలు వెంకట్రావు, నవీన్ చౌదరి, సుధాకర్లను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంతరం …
Read More »