Home / Masonry Layoutpage 738

Masonry Layout

వైసీపీలోకి టీడీపీ నేత‌, బ‌ఢా పారిశ్రామిక నేత‌..!

సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …

Read More »

మ‌హిళ‌ల‌పై అమానుషం..!

విశాఖ న‌గ‌రంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డాయి. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంటి ముట్ట‌డికి మ‌ధ్యాహ్న భోజన కార్మికులు య‌త్నించ‌డం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. జీతాలు పెంచ‌డంతోపాటుగా.. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్రైవేటుప‌రం చేయొద్దంటూ కార్మికులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే మంత్రి గంటా ఇంటి ముట్ట‌డికి య‌త్నించిన కార్మికుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో …

Read More »

టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో జ‌గ‌న్ మైండ్ గేమ్‌..!

జ‌గ‌న్‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, చంద్ర‌బాబుక మ‌ధ్య ఏం జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేశానంటూ ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేది లేదంటూ జ‌న‌సేన నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ ఎలాంటి వ్యూహాలు ప‌న్నాడు..? అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబు విడిపోయేందుకు కార‌ణం జ‌గ‌నేనా..? ఈ విషయం చంద్ర‌బాబుకు …

Read More »

 డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి సంచలన వాఖ్యలు

జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ …

Read More »

షాక్ న్యూస్ చేప్పిన మాజీ ఎంపీ లగడపాటి..ఎన్నికల సర్వే వివరాలు

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా …

Read More »

వైసీపీ నేతతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ భేటీ..!

ఇటీవల ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ మంత్రి కన్నాలక్ష్మీ నారాయణ శనివారం రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ పార్టీకి మాజీ ఇంచార్జ్ కోట్ల హారి చక్రపాణి రెడ్డితో భేటీ అయ్యారు ..కోడుమూరు మండలంలో లద్దగిరిలోని హారి స్వగృహాంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. అయితే గతంలో కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీలోకి వస్తారు .అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోవడం.ఆ తర్వాత …

Read More »

చంద్రబాబుకు జై కొట్టిన ముద్రగడ..వచ్చే ఎన్నికల్లో..!

ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్ధతు తెలిపారు.ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిథి నాచేతిలో లేదు..కేంద్రం చేతిలో ఉంది. అయితే ఒకపక్క కాపులు కొరితే కేంద్రం మీద పోరాడ్తా..కానీ రిజర్వేషన్లు ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పలేను. అలా చెప్పి మిమ్మలని మోసం చేయలేను.. అయితే మీకోసం …

Read More »

వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …

Read More »

స‌ల్మాన్‌కు హ్యాండిచ్చిన మ‌రో హీరోయిన్‌..!

ప్రియాంక చోప్రా స‌ల్మాన్‌ఖాన్‌కు హ్యాండిచ్చింది. అయితే, స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్క‌నున్న భార‌త్‌ అనే సినిమాలో ప్రియాంక చోప్రాను ఏరి కోరి మ‌రీ హీరోయిన్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. తన మాజీ ప్రియురాలు క‌త్రినా కైఫ్‌కు నో చెప్పి మ‌రీ.. ప్రియాంక చోప్రాకు భారీ పారితోష‌కం ఇచ్చి తీసుకునేలా నిర్మాత‌ల‌పై ఒత్తిడి తెచ్చాడు స‌ల్మాన్‌. తీరా షూటింగ్ కొంత భాగం పూర్త‌యిన త‌రువాత ఇప్పుడు షూటింగ్ నుంచి త‌ప్పుకుంది ప్రియాంక …

Read More »

ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌పై చంద్ర‌బాబాబు ఫైర్‌..!

తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీపై విషం చిమ్మ‌డంలో కొంత‌మంది సొంత పార్టీ నేత‌లే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముర‌ళీ మోహ‌న్ యొక్క వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల వీడియోను ఓ టీడీపీ నేత‌నే సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన‌ట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. పూర్తి ఆధారాల‌ను ఆ వ్య‌క్తి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంపారు. ఎంపీలు మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో వారికి తెలియ‌కుండానే సెల్‌ఫోన్‌లో షూట్ చేసి.. వెంట‌నే సోష‌ల్ మీడియాలో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat