Home / Masonry Layoutpage 769

Masonry Layout

వైసీపీలోకి బైరెడ్డి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల ఏడో తారీఖున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు అయిన సిద్ధార్థ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న సంగతి తెల్సిందే .అయితే ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. see also:శిల్పా దెబ్బకు చంద్రబాబు …

Read More »

పెళ్లి కువైట్‌ లో.. దర్నాబద్వేలులో..ఎందుకో తెలుసా..!

కడప జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బద్వేలుకు చెందిన షరీఫ్‌.. సాయి ప్రత్యూష ప్రేమించుకున్నారు. దీంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్‌కు తీసుకెళ్లిన షరీఫ్‌.. అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్‌లో వదిలేసి.. షరీఫ్‌ స్వస్థలం తిరిగొచ్చాడు. see also:టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ …

Read More »

శిల్పా దెబ్బకు చంద్రబాబు &భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగింది ..!

ఏపీ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హీటేక్కాయి.ఇటివల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలోకి నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఆ విషయం మరిచిపోకముందే నంద్యాల మున్సిపల్ పరిధిలో రాజకీయాలు హీటేక్కాయి .సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఇంచార్జ్ …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ కొడుకును అదుపులో పెట్టుకో

నిన్న విశాఖ జిల్లా పెందుర్తి పర్యటనలో ఉన్న జనసేన అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అతని కుమారుడుకు ఘాటుగా హెచ్చరించారు. భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు మీ కుమారుడిని అదుపులో పెట్టుకోపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. జనసేన ఫ్లెక్సీలను …

Read More »

వామ్మో..ఆ రాకెట్‌ లో నటి అరెస్ట్‌..

నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్‌ పోషించిన సూర్య శశికుమార్‌(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్‌ ఇంట్లో పోలీసులు …

Read More »

కడపలో అక్కకి వాట్సప్‌లో మెసేజ్‌లు చేసిన చెల్లి..హైదరాబాద్‌ నుండి అమ్మకు పంపిన మెసేజ్‌ చూసి షాక్..!

కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కలకలానికి బుధవారం తెరపడింది. ప్రేమ వివాహంతో కథ సుఖాంతంగా మారింది. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని, తనపై అత్యాచారం చేశారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసిన ఆ యువతి చివరకు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఆడిన డ్రామా ఇది అని తెలిసిపోవడంతో యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. see …

Read More »

ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన …

Read More »

ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?

ఏపీలో వైసీ పీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి పాల‌న‌ను కొనసాగిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. వైసీపీ …

Read More »

ఉమామ‌హేశ్వ‌ర‌రావును చిత‌క‌బాదిన బీజేపీ నేత‌లు..!

గ‌త కొన్ని రోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇటీవ‌ల తిరుమ‌ల ప‌రిధిలోగ‌ల అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాపై టీడీపీ నేత‌లు రాళ్లు, చెప్పుల‌తో చేసిన దాడిని మ‌రువ‌క ముందే ఏపీలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సారి ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌ …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat