ఏపీలో టీడీపీ నేతలు చేసే పనికి తలపట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడ చూసిన తెలుగు తమ్ముళ్లు హత్యలు, అత్యచారాలు, భూకబ్జాలు, రౌడియిజం చేస్తూ అడ్డంగా ఆడియో..వీడియోల్లో దొరుకుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఆనాడు జరిగిన దాడిని ఏపీ శాసనసభలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గళమెత్తారు. see also:ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్ ఆరోజు …
Read More »Masonry Layout
ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియస్గా ఫైట్ చేస్తున్నట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేతలు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రజల సంక్షేమానికి ఎంతో అవసరమైన సీరియస్ అంశాలపై టీడీపీ ఎంపీలు వేసిన జోక్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు వారు ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా.. ఏపీ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అంశాలపై వేసిన జోక్ల …
Read More »తీవ్ర గాయాలతో ఆస్పత్రికి.. మంత్రి దేవినేని..!
ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో భాగంగా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి దేవినేని రాక సందర్భంగా అత్యుత్సాహ పడిన టీడీపీ నేతలు భారీ సౌండ్ సిస్టమ్స్కు తోడు భాజా భజంత్రీలు ఏర్పాటు చేశారు. ఏరువాక …
Read More »మాజీ జడ్పీ చైర్మన్ తో సహా టీడీపీ, కాంగ్రెస్ నేతలు 50 మంది వైసీపీలో చేరిక
జన సామాన్యంలోకి దూసుకెళ్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కోనసీమలో ప్రకృతి పలకరించింది. ఆకు పచ్చని అరటి చెట్లు.. ఆకాశాన్నంటేలా ఉన్న కొబ్బరాకులు సాదర స్వాగతం పలికాయి. కారుమబ్బుల్లోంచి నీలి మేఘాలు సంకల్ప సిద్ధిని చల్లటి మనసుతో దీవించాయి. జగన్ పాదయాత్రలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అదికార పార్టీల నుండి అనేక మంది వైసీపీలో చేరారు. see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ …
Read More »టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఉక్కు దీక్షలో చిత్తశుద్ధి ఉందా..? పార్లమెంటు వేదికగా నాలుగేళ్లు నోరుమెదపని ఆయన ఇప్పటికిప్పుడు దీక్షకు కూర్చుకోవడానికి కారణమేంటి..? అసలు ఆయన స్టీల్ ఫ్యాక్టరీ కోసమే దీక్షకు పూనుకున్నారా..? రాజకీయ లబ్ది కోసం దొంగ దీక్ష చేపడుతున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బఢా పారిశ్రామిక వేత్త సీఎం …
Read More »వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …
Read More »టీడీపీ ఎంపీల అసలు రంగు ఇదే..అందరికి తెలిసేలా షేర్ చేయండి..(వీడియో)
జనసేనలో చేరిన టీం ఇండియా మాజీ క్రికెటర్
టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. అయితే గత ఎన్నికల్లో బరిలోకి దిగని అక్కడ ఏపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ,బీజేపీ మిత్రపక్షాలకు మద్ధతు ఇచ్చాడు పవన్.అయితే తాజాగా పవన్ స్థాపించిన జనసేన పార్టీలోకి టీం ఇండియా మాజీ క్రికెటర్ యాలక వేణుగోపాల్ రావు చేరారు. see also:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ …
Read More »టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి…తరిమి కోట్టండి..ఎమ్మెల్యే రోజా..!
గత ఎడాది నవంబర్ లో ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా …
Read More »ప్రేమికులు ఆత్మహత్య..!
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి …
Read More »