ఏపీలో సామాన్య ప్రజానీకానికే కాదు సాక్షత్తు జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులకు కూడా రక్షణ కరువు అవుతుందా..?.పగలు అనక రాత్రి అనక మహిళలపై ఏకంగా అధికార టీడీపీ నేతలే అఘాత్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కానీ పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే. see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..! తాజాగా రాష్ట్ఱంలో అనంతపురం …
Read More »Masonry Layout
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. అమెరికా వ్యభిచార రాకెట్లో టీడీపీ మంత్రి.. టీడీపీ ఎంపీ
బీపీ, షుగర్ ఉన్న సీఎం రమేష్ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..!
విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైసీపీ నేతలు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓట్ల కోసమే జిల్లా …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!
ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది.ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన కానీ వారింటి తలపునే తడ్తారు. తమ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కర్ని కాదనకుండా వారి సమస్యలను తీర్చి మేమున్నామనే భరోసానిస్తారు.వారే మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబం.ఆయన ఆయన సతిమణీ పార్వతమ్మ,తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. see also:బీపీ, షుగర్ …
Read More »బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్ళిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు మొక్కుకున్నారు. see also:బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు.ఈ …
Read More »వైసీపీ మహిళ ఎమ్మెల్యే చేతికి,,‘YSR’అని పచ్చబొట్టు..!
ఆంధ్రప్రదేశ్ లో ఓ సాధారణ మహిళ తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని… ఆ కారణంగానే పరీక్షిత్రాజ్ను పెళ్లి చేసుకుని వైఎస్ తనయుడు..ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కి… see also: ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి …
Read More »ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి వైఎస్ జగన్ ఇచ్చాడు…మహిళ ఎమ్మల్యే
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు రావడంతో రాజకీయ అప్పుడే వెడెక్కుతుంది. రాష్ట్ర రాజకీయాలు రివర్స్ గేర్లోకి మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి చీమైనా కదలని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండలే కదిలిపోతున్నాయి. అది కూడా ఏ జనసేనలోకో.. కాదు.. కన్నా లక్ష్మీనారాయణ అభయం చూసుకుని బీజేపీలోకా.. అంటే అదీకాదు.. టీడీపీ నేతలు పొద్దున లేస్తే.. తిట్టి పోసే ప్రధాన, ఏకైక …
Read More »హ్యాట్సాఫ్ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి..!!
ఏపీలోని కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజలతో మమేకమవుతూ..తనను ఎన్నుకున్న ప్రజల భాధలను తీరుస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కురుపాం నియోజకవర్గంలో శ్రీవాని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. see also:పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్ను త్వరలో కలుస్తా ఈ క్రమంలోనే ఆమె తన మానవత్వాన్ని చాటుకుంది.వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే శ్రీవాని ఇవాళ నియోజకవర్గంలో పర్యటన అనంతరం ఇంటికి వెళ్ళుతున్న సమయంలో దారిలో ఘోర …
Read More »పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్ను త్వరలో కలుస్తా
జనసేన అధినేత, సినీనటుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆయన ప్రజలతో మమేకం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో భాగంగా తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ‘జనస్వరం’ పేరిట చర్చ కార్యక్రమం చేపట్టారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించగా ఈ సందర్భంగా పవన్ …
Read More »వైఎస్ జగన్.. ఓ కరప్షన్ కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు ప్రజా రంజక పాలన చేస్తున్నారని, చంద్రబాబు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం.. ప్రతీ పేదవాడికి చేరుతుందన్నారు. 2019లోనూ టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా …
Read More »