గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి …
Read More »Masonry Layout
హ్యాట్సాఫ్ జగన్..!
మరోసారి టీడీపీ నేతలు పప్పులో కాదు.. కాదు.. బురదలో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే పడినట్టు.. జగన్పై బురదజల్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు.. ఆ బురద తమకే అంటుకునేలా జగన్పై విమర్శలు చేశారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్ జగన్ను కలిసిన …
Read More »మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!
ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సామాన్యులకి అందని ద్రాక్ష వంటి వారు , ఎప్పుడో ఓట్లు కొసం హడావుడిగా వచ్చి ఏవో నాలుగు గారడి మాటలు చెప్పి వెళ్ళిపొయేవారు ఆ రోజులలొ సామాన్యులకి రాజకీయ నాయకులకి మద్య పూడ్చలేని అగాధం ఉండేది. సామాన్యులు , నాయకులు , వ్యవస్థలు దశాబ్ధాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపొయిన సమయం లో ఒక్కడి గా వచ్చాడు , తన తండ్రి ఆశయాలు గుండెల …
Read More »కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »లగడపాటి ఉత్తరాంధ్ర జిల్లాల సర్వే లీక్..!
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇలా ఎంతోమంది పర్యటిస్తున్నా.. ఉత్తరాంధ్రను మాత్రం ఆ ఒక్క పార్టీనే క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. దీనికంతటికి కారణం వైఎస్ …
Read More »ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్లు..!
సంకల్పం ఉంటే… ఎంతటి విజయం అయిన సులభం అవుతుందనేది మనకు తెలిసిందే..అలాగే పట్టుదల ఉంటే కూడ విజయం మీ సోంతం..ఇలాంటి వాటికి ఒక ఉదహరణ నే ఈ వార్త ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. see also:భార్య అక్రమ …
Read More »Comedy Actor Prudhvi Raj Reveals Shocking Facts | Full Interview
Comedy Actor Prudhvi Raj Reveals Shocking Facts | Full Interview
Read More »వైఎస్ జగన్తో రమణ దీక్షితులు భేటీ..ఎందుకంటే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు.టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అయన తనకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. వారసత్వంగా వచ్చిన …
Read More »వైఎస్ జగన్ ఎదుర్కొనేందుకే చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని ఎదుర్కొనేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..దీనిలో భాగంగానే కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. …
Read More »ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్దం..వైసీపీ ఎంపీ ..!
ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు రావచ్చని ,వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని పార్లమెంటుకు రాజీనామా చేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే ప్రత్యేక హోదాపై యు టర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమపై పోటీ పెడతామని అంటున్నారని, తద్వారా ప్రత్యేక హోదా ఆశయాన్ని ఆయన నీరుకార్చడానికి ఆలోచిస్తున్నారని , బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో …
Read More »