Home / Masonry Layoutpage 807

Masonry Layout

భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్‌ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్‌ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …

Read More »

బీజేపీ కొత్త స్కెచ్‌…బాబు టీంలో వ‌ణుకు…త‌ర్వాత ఏంటి?

అధికార తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయ‌న  మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ముఖ్య‌నేత‌లు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్ట‌డ‌మే..టీడీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టేందుకు కార‌ణ‌మైంది. ఏకంగా బీజేపీ ఎప్ర‌త్య‌క్ష ఎదురుదాడికి దిగుతుండ‌టంతో సైకిల్ పార్టీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంద‌ని అంటున్నారు. see also: మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..! బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంత‌రం ఆ …

Read More »

మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..!

ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియ‌ను బ‌ర్త్‌ర‌ఫ్ చేయాలంటూ విన‌తి ప‌త్రం కూడా అంద‌జేశారు. కాగా, గురువారం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీ నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లోనూ వారు ప్ర‌ధాని మోడీపై చెప్ప‌రాని మాట‌ల‌తో విమ‌ర్శిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల భూమా అఖిల ప్రియ ప్ర‌ధాని మోడీపై చేసిన …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై వంగ‌ల‌పూడి అనిత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..! టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌ హోదాలో …

Read More »

వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ …

Read More »

2019 ఎన్నిక‌లు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం క‌దా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ త‌రుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంద‌రినీ ప్ర‌లోభాల‌కు గురి చేశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్ర‌మే వైసీపీ నుంచి టీడీపీలోకి …

Read More »

ఎయిర్ ఏషియా కుంభ‌కోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్ర‌బాబు ఫోన్‌..!

ఇప్ప‌టికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్ర‌బాబు మెడ‌కు మ‌రో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ముఖ టీడీపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎయిర్ ఏషియా కుంభ‌కోణంలో ఇరుకున్నారంటూ ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో వార్త‌లు సంచ‌ల‌నమ‌య్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభ‌కోణంలో చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా ప‌లు సోష‌ల్ …

Read More »

పవన్ కళ్యాణ్‌పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!

టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్‌కళ్యాణ్‌ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్‌ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. …

Read More »

వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో కలకలం..10 మందికి గాయాలు

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాగా, కొండాలమ్మ గుడి వద్ద తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు పక్కను తీసుకెళ్లారు. వాటి దాడితో …

Read More »

వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు..!

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగాంగ నిడదవోలు పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు బుధవారం వైసీపీ పార్టీలో చేరారు. పాదయత్ర యాత్ర చేస్తోన్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో వీరు పార్టీలోకి వచ్చారు. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat