Home / Masonry Layoutpage 838

Masonry Layout

కేసుల భ‌యం..మోడీపై క‌సి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు హాట్ హాట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …

Read More »

ప‌వ‌న్ గాలి తీసేస్తున్న ఫ్యాన్స్‌..!!

జ‌న‌సేన పార్టీలో క‌ల్లోలం నెల‌కొంది. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అభిమానించే ఫ్యాన్సే..ప‌వ‌న్ తీరునే తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. అదికూడా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు…జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు పార్టీ ప‌రువు తీసేలా చేస్తున్న కామెంట్లు గురించి. జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి అద్దేప‌ల్లి శ్రీ‌ధ‌ర్ విష‌యంలో.   ఎందుకు ప‌వ‌న్ తీరుపై ఫ్యాన్స్ ఫైర‌వుతున్నారంటే…కర్ణాటక పరిణామాలపై టీవీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొని.. భారతీయ జనతాపార్టీకి …

Read More »

వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!

ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …

Read More »

ఏపీలోవైఎస్ జ‌గ‌న్ హావా.. వైసీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క‌క్షుడు వైఎస్ జగన్ చేప‌ట్టిన విజ‌య‌వంతంత‌గా గా కొన‌సాగుతుంది. అశేశ జ‌న‌వాహిని మ‌ద్య పాద‌యాత్ర ముందుకు సాగుతున్న‌ది. జ‌గ‌న్ తో వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. అక్క‌డ అక్క‌డ వైసీపీలోకి వ‌ల‌స‌లు కూడ భారీగా చేరుతున్నారు.తాజాగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్ స‌మ‌క్షంలో ఆమె పార్టీలో చేరారు. …

Read More »

ప‌శ్చిమ‌లో వైసీపీలోకి చేరిన‌.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌.. ఎఎంసీ మాజీ ఛైర్మన్

ఏపీలో ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క‌క్షుడు వైఎస్ జగన్ ప్ర‌జాసంకల్పయాత్ర పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర‌ ఏ జిల్లాలో అయిన ప్రభంజనం అంత ఇంతా కాదు ఎక్క‌డ చూసిన అశేశ జ‌న‌వాహిని మ‌ద్య పాద‌య‌త్ర కొన‌సాగుతుంది. పాద‌యాత్ర‌కు ముందు జనాలు లేని జగన్ పాదయాత్రను, జగన్ సభలను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రచారం చేయాలి? ఇలాంటి అవకాశం కోసం జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన …

Read More »

అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై జగన్ ట్వీట్..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అర్చకులకు పదవీవిరమణ వయస్సు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, శక్తి ఉన్నంత కాలం దేవుడికి సేవ చేసే హక్కు అనువంశీకులకు ఉందన్నారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలపై ప్రశ్నిస్తే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దశాబ్దాలుగా ఏ పాలకులు చేయని పనిని ఇప్పుడు …

Read More »

ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు. వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను …

Read More »

టీడీపీ ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు..అర్చకులు

ఏపీలో ఒకట ,రెండా ఏన్నో నేరాలలు చేస్తున్న వారిని…ఆ నేరాల్లొ ఉండే తెలుగు తమ్ముళ్లను దగ్గరుండి కాపాడుతుందని వైసీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే . అయితే ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నావారు.. అధికారంలో ఉన్నావారిని అలాగే లే.. అనేది కదా అని కామ్ గా ఉన్నారు . కాని ఒకటి చేస్తే అది పోరపాటు అనుకొవచ్చు కాని పదే పదే అదే తప్పు చేస్తుంటే ఓటు హక్కు ఉన్నావారే కాదు..ఓటు …

Read More »

జగన్ శవరాజకీయాలు మానుకో -జగన్ కు మంత్రి నక్కా వార్నింగ్ ..!

ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు . పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా …

Read More »

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..!!

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..! కాస్త మీరైనా బ్రీఫండి ప‌చ్చ త‌మ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య భావుటా ఎగుర‌వేస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఆఖ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయ‌మంటూ త‌మ స‌ర్వేలో వెల్ల‌డైన ఫ‌లితాల‌ను ప్రచురించాయి. కానీ, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓట్ల శాతం త‌గ్గిన‌ప్ప‌టికీ బీజేపీ అత్య‌ధికంగా 104 సీట్ల‌ను గెల‌చుకుని క‌ర్ణాట‌క‌లో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat