Home / Masonry Layoutpage 840

Masonry Layout

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌స్ట్ మిస్‌..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ రాజ‌కీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేస‌వి కాలాన్ని సైతం త‌ల‌ద‌న్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒక‌రికొక‌రు వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌ల వ‌ర‌కు వెళ్లి.. మీపై కేసులు పెడ‌తాం అంటూ ఒక‌రంటే.. మీపై కూడా కేసులు పెడ‌తామంటూ మ‌రొక‌రు ఇలా రాజ‌కీయ నాయ‌కులు …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్నటీటీడీ..!!

ఏపీ లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులు వయసు 65 దాటితో వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశమైంది. వయసుపైబడిన అర్చకులు రిటైర్ కావాలని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు వెంటనే రిటైర్ …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య …

Read More »

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. …

Read More »

ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ రాజీనామా..?

తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి ఘటనలు ప్రభుత్వ హత్యలే అని ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ కలిగించిందనీ, దాదాపు 40 మంది …

Read More »

ఆటో యూనిఫాంలో వైఎస్‌ జగన్‌..వాళ్ల ఆనందానికి అవధుల్లేవు..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే సోంత అన్నలా హామీలు ఇస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ను బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ సర్కార్..ఎట్టకేలకు ఏపీ కి ఒక శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ …

Read More »

చంద్ర‌బాబు నుంచి ఫోన్ కాల్‌..! షాక్‌లో అఖిల ప్రియ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఫోన్‌..! విల విలా విల‌పించిన మంత్రి అఖిల ప్రియ‌..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! కాగా, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగి 55 మంది గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు. మిగ‌తా ఈత రాని …

Read More »

గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..!

గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన …

Read More »

పాఠం నేర్చుకొని బాబు సర్కారు-లాంచీ బోల్తా వెనక నమ్మలేని నిజాలు ..!

ఏపీలో గత కొంతకాలంగా వరసగా పలు చోట్ల బోటుల ప్రమాదం ,పడవలు బోల్తా పడటం మనం గమనిస్తూనే ఉన్నాం .గతంలో ఏకంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి పద్దెనిమిది మంది చనిపోయిన కానీ పాఠం నేర్చుకోలేదు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు .తాజాగా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి ,తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat