Home / Masonry Layoutpage 845

Masonry Layout

వైసీపీలోకి సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. డేట్ ఫిక్స్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 160 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతుంది. అయితే, నేటి సాయంత్రం ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

వైఎస్‌ జగన్ 160వ రోజు పాదయాత్ర ..!

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు,వైఎస్‌ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 160వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాకతీయ నగర్‌, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక మీదుగా మణుగులూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. మణుగులూరు మీదుగా ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. …

Read More »

భూమ అఖిల‌ప్రియ ఎవ‌రితో..ఎక్క‌డ..ఎప్పుడు ప్రేమ‌లో ప‌డిందో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. ఎవ‌రితో ఇప్ప‌టికే మీకు కూడ తెలిసి వుంటుంది. వ‌రుడు ఎవ‌రంటే మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ .  హైదరాబాద్ లోని అఖిల‌ప్రియ నివాసంలో నిశ్చితార్థ వేడుక కూడ జ‌రిగింది. వీరి వివాహం ఆగ‌ష్ఠు నెలలోనే జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, భార్గవ్, అఖిలప్రియ మధ్య గత కొంతకాలంగా …

Read More »

దాచేప‌ల్లిలో మ‌రో టీడీపీ నేత కీచ‌క‌ప‌ర్వం..!!

టీడీపీ నేత‌లు కామాంధుల్లా, ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప‌సివాళ్ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త అన్నం సుబ్బ‌య్య బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే దాచేప‌ల్లిలో మ‌రో టీడీపీ నేత కీచ‌క ప‌ర్వం క‌ల‌క‌లం రేపింది. దాచేప‌ల్లి, ఈ పేరు వింటే గుర్తొచ్చేది చిన్నారిపై టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం. ఊళ్లో రిక్షా తొక్కుతూ జీవ‌నం సాగించే అన్నం …

Read More »

ఏపీకి చెందిన 344మందికి రైతు బంధు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అద్వితీయంగా ముందుకు సాగుతోంది. రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందుకున్న రైతులంతా రైతు బంధువు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు . రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని కొనియాడుతున్నారు.పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు …

Read More »

మాజీ డీజీపీ అల్లుడితో…అఖిలప్రియ నిశ్చితార్థం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం వచ్చే నెలలోనే …

Read More »

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, జ‌లీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …

Read More »

వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జాదార‌ణ న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇప్ప‌టికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క జ‌గ‌న్ పాద‌యాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ఎక్కువ సంఖ్య‌లో వైసీపీ …

Read More »

త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!

త‌న‌కు గుర్తింపు వ‌చ్చేవ‌ర‌కు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..త‌న అవ‌స‌రం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేద‌న‌లో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …

Read More »

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం..!!

సినీ న‌టుడు సాయి కుమార్ గ‌తంలో ఒక‌సారి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి క‌చ్చితంగా గెలుస్తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సాయి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat