Home / Masonry Layoutpage 877

Masonry Layout

సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కార‌ణం తెలిస్తే షాక్ ..!!

సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కార‌ణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్న‌తాధికారుల‌ను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్‌పై అప్ప‌టి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ నేత‌లు కుమ్మ‌క్కై అక్ర‌మంగా బ‌నాయించిన కేసుల ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసుల‌కు సంబంధించి ఒక్కొక్క‌టిగా …

Read More »

ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే . ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా …

Read More »

అవినీతి భ‌యం…బీజేపీతో మ‌ళ్లీ పొత్తుకు బాబు ఆరాటం..డీల్ సెట్ చేస్తోంది ఎవ‌రంటే

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్ర‌బాబు నాయుడు అవ‌కాశవాద రాజ‌కీయాల  మ‌రోమారు చ‌ర్చ జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొన‌సాగించి ఇటీవ‌లే ఆ బంధానికి టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు బైబై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. త‌న పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రుల‌తో సైతం ఆయ‌న రాజీనామా చేయించారు. పొత్తు విక‌టించిన అనంత‌రం బీజేపీపై బాబు భ‌గ్గుమంటున్నప్ప‌టికీ అదంతా న‌ట‌న …

Read More »

ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..! వైపీపీలోకి మంత్రి కుటుంబం..!!

టీడీపీ మంత్రికి దిమ్మ‌తిరిగే షాక్‌..! కుటుంబం.. కుటుంబం వైసీపీలోకి..!! అవును, ఏపీ మంత్రికి కి చెందిన కుటుంబం వైసీపీలో చేర‌నుంది. అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖ‌రారు చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఆ మంత్రితో రాజ‌కీయ విభేదాలు త‌లెత్త‌డంతో కుటుంబం.. కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మైంది. ఇంత‌కీ ఆ టీడీపీ మంత్రి ఎవ‌రు..? ఆయ‌న కుటుంబంలో రాజ‌కీయ విభేదాలు ఎందుకు త‌లెత్తాయి..? వారు వైసీపీలో ఎందుకు చేర‌బోతున్నారు..? …

Read More »

భూముల కోసం మున్సిపల్ ఆవరణంలోనే తన్నుకున్న తమ్ముళ్ళు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ బస్టాండ్ లో బడేమకాన్ భూములకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చింది . రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …

Read More »

నాడు పిల్ల‌నిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్ర‌జ‌ల‌ను వెన్నుపో టు పొడిచాడు..!!

నాడు పిల్ల‌నిచ్చిన దివంగ‌త ముఖ్య‌మంత్రిని, నేడు ముఖ్య‌మంత్రిని చేసిన ఏపీ ప్ర‌జ‌ల‌ను నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచార‌ని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ… చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also :  మక్కా మసీదు పేలుళ్ళ కేసులో …

Read More »

వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..టీడీపీ నుండి చాల మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ …

Read More »

2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …

Read More »

ప‌త్తికొండ‌లో చంద్రబాబుపై సంచ‌ల‌న వాఖ్య‌లు చేసిన చెరుకుల‌పాడు నార‌య‌ణ రెడ్డి భార్య‌..!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైసీపీ నాయకులు దీక్ష‌లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్‌ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త …

Read More »

చంద్ర‌బాబు నియోజక వర్గంలో వైసీపీలో చేరిన 100 టీడీపీ నాయ‌కులు..!

ఏపీ లో అదికారంలో ఉన్న టీడీపీ ప్ర‌బుత్వం పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్ర‌తి ప‌క్షం అయిన వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. ఈ వ‌ల‌స‌లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో కొన‌సాగుతున్నాయి. తాజాగా చంద్ర‌బాబు నియోజ‌క వ‌ర్గంలో వ‌ల‌స‌లు జ‌రిగాయి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైసీపీలో చేరవచ్చునని వైసీపీ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat