Home / Masonry Layoutpage 916

Masonry Layout

టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మద్దతు తెలిపారు.ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్డీఏ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే . See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..! అందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభ …

Read More »

ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే. See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..! తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా …

Read More »

పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. .చంద్రబాబు

గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారం శాసనమండలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ …

Read More »

గ‌నుల శాఖ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌..సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసిన‌ మంత్రి

తెలంగాణ గనుల శాఖ మంత్రి కే తార‌క రామారావు ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీల‌క‌ అదేశాలు జారీ చేశారు. గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్లుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని …

Read More »

పవన్ కళ్యాణ్..చిరంజీవిపై టీడీపీ మహిళ నేత దారుణమైన కామెంట్స్ ..!

గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగిl సంగతి తెలిసిందే. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పై దూషణలకు దిగిన తెలుగుదేశం నేతలు ఆయన సోదరుడు చిరంజీవిని కూడా కలిపి మరీ విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రశ్నిస్తాను అంటున్న పవన్‌ కల్యాణ్‌ ఆయన సోదరుడు …

Read More »

వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన లోక్ సభ స్పీకర్ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను తుంగలో తొక్కిన విధానానికి నిరసనగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఈ రోజు లోక్ సభలో ఎన్డీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెల్సిందే. see also : చలించిన మంత్రి కేటీఆర్..!! అయితే ఈ రోజు శుక్రవారం వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మాన …

Read More »

జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మ కేసుల‌పై బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త‌. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో విజ‌య‌వంతంగా ముగిసి ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌పై పార్టీల‌కు అతీతంగా సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుండ‌గా.. మ‌రో వైపు వైఎస్ జ‌గ‌న్‌పై …

Read More »

బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు…పూనమ్ కౌర్

సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది. కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు …

Read More »

ప్రత్యేక హోదా తీసుకువచ్చే ఏకైక మగాడు జగన్ ఒక్కడే ..!

వినడానికి విడ్డూరంగా ..నమ్మశక్యం కానీ విధంగా ఉన్న కానీ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన వలన అన్ని విధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సంజీవని అని ..దాన్ని తీసుకొచ్చే ఏకైక మగాడు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీఎల్పీ సమావేశంలో అధికార పార్టీ నేతలతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అసలు …

Read More »

వైసీపీ ఒక దొంగల పార్టీ..చంద్రబాబు

వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని..అందుకే టీడీపీ పార్టీ కేంద్రంపై ప్రత్యేకంగా అవిశ్వాస నోటీసుఇస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు అన్నారు .ఇవాళ అయన తన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి తో ఒక డ్రామా ,పవన్ కళ్యాణ్ తో మరో డ్రామా ఆడిస్తూ మోడీ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat