Home / Masonry Layoutpage 931

Masonry Layout

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా..రాహుల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు ,కలక్టరేట్ ముట్టడీలు ,ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ దేశ రాజధాని డిల్లీ లోని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారిని కలిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.ఇవాళ కూడా పార్లమెంట్‌లో ఆంధ్రా …

Read More »

ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!

తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా …

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది.అందులో భాగంగా తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక హాట్ టాపిక్ న‌డుస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల‌లో ఏదో …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!! అవును, జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప‌రికిపంద‌. సొంత భార్య‌కి బెదిరింపులు వ‌స్తే.. ఖండ‌న చేయ‌లేని పిరికిపంద ప‌వ‌న్ క‌ల్యాన్‌. అటువంటి వ్య‌క్తి రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు. ప్ర‌జా జీవితానికి అస‌లే ప‌నికిరాడు. ప్ర‌జ‌లను ర‌క్షించ‌డానికి అస్స‌లు ప‌నికిరాడు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను న‌ట్టేట ముంచిన వారిలో …

Read More »

పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇలా చేశారు..వైఎస్ జగన్ తో ఓ అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుక వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అద్దంకి నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. సోమవారం నాగులపాడు గ్రామంలో ప్రవేశించే సరికి పాదయాత్ర 1400 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సీసీ రహదారిపై రంగులు కలిపిన ఉప్పుతో అక్షరాలను రాసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దీనికి గుర్తుగా జగన్‌ అక్కడో రావి మొక్కను నాటి జెండాను ఆవిష్కరించారు. …

Read More »

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత‌..! డేట్ ఫిక్స్‌..!!

రాష్ట్ర విభ‌జ‌నతో ఇటు ఆంధ్రప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ త‌న పూర్వ వైభ‌వాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ త‌న పూర్వ‌వైభ‌వాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విష‌యం అటుంచితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియ‌క అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బీజేపీ …

Read More »

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

2019లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ప్రీపోల్ సర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే, ఏపీలో అధికార‌పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్ర‌ధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య‌నే హోరా హోరీ పోరు సాగ‌నుంది. see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో …

Read More »

నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత

 ఏపీలో టీడీపీ నేతలు ఎంత దారుణంగా రౌడీయిజం ఎలా చేస్తున్నారో ప్రత్యక్ష సాక్ష్యం సోమవారం కర్నూల్ జిల్లా నంద్యాల్లో ఘటన. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయలంటూ ధర్నా చేస్తున్న న్యాయవాదులపై నంద్యాలలో టీడీపీ నేత మేనల్లుడు దాడికి తెగబడ్డారు. చెప్పు కాళ్లతో న్యాయవాదులను తన్నాడు. అంతటితో ఆగకుండా ధర్నా ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను ఎగిరి బూట్‌కాలితో తన్నాడు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా నంద్యాలలో …

Read More »

2019లో గెలుపు టీడీపీదే.. క‌న్ఫాం చేసిన జ‌లీల్ ఖాన్‌..!!

2019లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు త‌ధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో అస‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలే క‌నిపించ‌డం లేద‌న్నారు. రాజ‌కీయ పార్టీ అనేది నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, వ్య‌క్తిత్వం మీద …

Read More »

జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సురేశ్ రెడ్డి ఆత్మహత్యాయత్నం ..బెంగళూరుకు తరలింపు

రాయలసీమ రాజకీయాలు మాత్రం హాట్ హాట్‌గా మారాయి. ఆదివారం క‌డ‌ప జిల్లాలోని పులివెందుల‌లో టీడీపీ, వైసీపీ రెండు వైపుల నుండి రోడ్లపై దొరికిన రాళ్ళు, రప్పలను తీసుకుని ఒకరి పై మరొకరు విసురుకున్నారు. దీంతో పులివెందుల పట్టణంలో రాళ్ళ వర్షంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat