Home / Masonry Layoutpage 938

Masonry Layout

అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు..! రూ.3,300 కోట్ల లెక్క‌ల‌పై త‌డ‌బాటు..!!

అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్ర‌బాబు.. రూ.3,300 కోట్ల లెక్క‌ల‌పై త‌డ‌బాటు..!! ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు త‌న పార్ట‌న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌ల‌కు అమ‌లుకాని హామీల‌ను ఎర‌గావేసి.. బీజేపీతో జ‌త‌క‌ట్టి మ‌రీ సీఎం కుర్చీని అధిష్టించారు చంద్ర‌బాబు. అయితే, ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని చంద్ర‌బాబు, స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామ‌ని బీజేపీ ఇలా టీడీపీ, బీజేపీలు క‌లిసి ఏపీ ప్ర‌జ‌ల‌ను నిలువునా ముంచిన …

Read More »

ఏపీలో దారుణం..వైసీపీ మైనార్టీ నేతపై జేసీ బ్రదర్స్ వర్గీయులు దాడి..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రత్యేక్షంగా దాడులు చేస్తున్నారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వక్ఫ్ భూములను జేసీ బ్రదర్స్ అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారు అని …

Read More »

జ‌గ‌న్‌పై కేసులు పెడ‌తాం :మ‌ంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. కాగా, మంగ‌ళ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సీబీఐ ముచ్చ‌ట‌గా మ‌రో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సీబీఐ 11 కేసుల‌ను ఫైల్ చేయ‌గా.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ క‌లిసి 14 ఛార్జ్‌షీట్‌ల‌ను ఫైల్ చేసింద‌న్నారు. …

Read More »

B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!

ఏపీ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వెళ్లారు.ఇటివల అనారోగ్యానికి గురైన రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ గంగిరెడ్ల మేఘలాదేవిని పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలానికి ఒక ఫుడ్ పాయిజన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! దీంతో ఒక్కసారిగా అవాక్కు అయిన స్థానిక ప్రజలు ,మీడియా …

Read More »

జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నేటితో 100రోజులకు చురుకుంది. గ‌త ఏడాది క‌డ‌ప‌జిల్లా ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! ఇక ప్ర‌కాశం జిల్లా ప్ర‌త్యేక‌త ఏంటంటే జ‌గ‌న్ పాద‌యాత్ర ఇక్క‌డే సెంచ‌రీ కొట్ట‌డం విశేషం. ఇక వంద‌రోజుల …

Read More »

నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో పెద్ద తప్పు చేశాను అని తేల్చి చెప్పారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిదాకా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న …

Read More »

జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో జనసేన పొత్తు మీద క్లారీటీ ఇచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత,ప్రముఖ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా పలుమార్లు ప్రస్తావించారు. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! అయితే తాజాగా తను …

Read More »

సోది చెప్ప‌కు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు శివాజీ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. అయితే, ప్ర‌త్యేక హోదా అంశంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్య‌క్షంగా పోరాడ‌కుండా జేఎఫ్‌సీ అంటూ వేసిన క‌మిటీ కాల‌యాప‌న చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరో శివాజీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, జేఎఫ్‌సీ క‌మిటీపై విరుచుకుప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..? ఆ …

Read More »

జ‌గ‌న్ భ‌యంతోనే చంద్ర‌బాబు హ‌డావుడి..! బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఏపీ కో – ఆర్డినేట‌ర్ పురిఘ‌ల్ల రఘురామ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పురిఘ‌ల్ల ర‌ఘురామ్ మాట్లాడుతూ.. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేసి స‌క్సెస్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాడు పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. అలాగే నేడు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ …

Read More »

వందో రోజు జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర అక్కడ నుంచే..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 99వ రోజు ప్రకాశం జిల్లాలో ముగిసింది.ఈ రోజు ప్రజసంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ 16.2కిలోమీటర్ల నడిచారు.కాగా ఇప్పటివరకు జగన్ మొత్తం 134౦ కిలోమీటర్ల నడిచారు. see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!! ఈ క్రమంలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు రేపు వందో రోజు.. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat