ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. అయితే గురువారం వైఎస్ జగన్ …
Read More »Masonry Layout
జగన్ దెబ్బకు ఆగం ఆగమైన టీడీపీ మంత్రి …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు …
Read More »జేఎఫ్సీతో ఒరిగేదేమీ లేదు..! పవన్పై జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. కాగా, గురువారం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్సీ ఏర్పాటు చేసినంత మాత్రాన …
Read More »ఆనాడే..ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎన్కౌంటర్ చేయాల్సింది..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత..ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా …
Read More »తెలుగు రాజకీయాల్లో అద్భుతం.. చంద్రబాబుకు జగన్ సంచలన ప్రతిపాదన..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాదయాత్రలో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామని జగన్ …
Read More »పవన్ కళ్యాణ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రశ్నలివే..! వీటికి జన సైనికుల మాటేమిటో మరీ..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? అదేనండీ.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్. ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పాడో కానీ.. పవన్ కల్యాణ్కు మాత్రం సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఆ డైలాగ్లోని లెక్క గురించి ఏమో కానీ.. తిక్క గురించి మాత్రం నేను చెప్పగలను …
Read More »టీడీపీ గ్యాంగ్కి ఉన్న చాన్స్ని.. ఒకే ఒక్క డైలాగ్ లాగేసుకున్న జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వచ్చినప్పుడల్లా ఒక విమర్శ చేసే వాళ్లు. జగన్ బీజేపీతో చేతులు కలుపుతున్నాడని.. అందుకే మోదీని ఒక్కమాట కూడా అనలేదని.. బీజేపీ పై విమర్శలు చేయడంలేదని విపరీతంగా ప్రచారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పోందడానికే బీజేపీతో కలవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని అందులో …
Read More »“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్
“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …
Read More »బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!!
బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!! అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును భారీ స్కాం కేసులో ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు పంపనున్నారట. కాగా, ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ అప్పు 90వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు అధికారం చేట్టాక ఆ అప్పు ఇప్పుడు 2 లక్షలా 20 వేల కోట్లు చేరింది. అంటే సుమారుగా లక్షా …
Read More »జగన్ డెడ్లైన్ ఎఫెక్ట్.. టీడీపీ బిగ్ బ్రదర్స్ రాజీనామా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై తీసుకున్న సంచలన నిర్ణయంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా తప్ప వేరే ఆఫ్షన్ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై కేంద్రం తేల్చకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. అందుకోసం ఏప్రిల్ 6 వరకు డెడ్లైన్ ఇవ్వడంతో రాజకీయ వాతావరంణం మస్త్ వేడెక్కింది. అయితే జగన్ …
Read More »