Home / Masonry Layoutpage 963

Masonry Layout

వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన ”గాయ‌త్రి”..!!

వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన గాయ‌త్రి మూవీ..!! తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తోంది గాయ‌త్రి మూవీ. అయితే, న‌టుడు మోహ‌న్‌బాబు, విష్ణు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం గాయ‌త్రి శుక్ర‌వారం విడుద‌లైన …

Read More »

బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

బోదకాలు (lymphatic fylariasis) బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్ గా ప్రజలందరికీ …

Read More »

దమ్ముంటే ఏడు సీట్లు గెలవండి..ఉత్తమ్ కు తలసాని సవాలు

గడ్డలుమీసాలు పెంచితే 70 సీట్లు గెలుస్తారా..? దమ్ముంటే ఏడు సీట్లు గెలవాలంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. ఇవాళ మంత్రి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతోమాట్లాడుతూ… ఉత్తమ్‌కుమార్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందన్నారు. ఉత్తమ్‌కుమార్ జ్ఞానముండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని.. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గొల్లకుర్మలకు రూ. 45 లక్షలు …

Read More »

టీడీపీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో…ఏం చేస్తుందో తెలుసా

ఏపీలో టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండండతో వచ్చే ఎన్నికల్లో ఇక గెలవడం కష్టం అని తెలిసి ఎలాంటి మోసలకు తెరలేపిందో వైసీపీ నేతలు బట్టబయలు చేశారు. ఎక్కడైయితే వైసీపీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాలలో ఓట్లను గల్లంతు చేస్తున్న తీరుపై ఆ వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడి రిటర్నింగ్ అదికారి శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు కుమ్మక్కై పదిహేనువేల ఓట్లు …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం ..బీజేపీలోకి టీడీపీ ఎంపీ ….!

వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ గ్రేట్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరేసే వార్త..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.ఇటివల ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీమంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుతెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో భాదపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అంత్యక్రియలు వెంకట్రామపురంలో ముగిశాయి. ఈ …

Read More »

జగన్ మగాడు ..చంద్రబాబు అలా కాదు ..టాలీవుడ్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే మగాడు అని సీనియర్ నటుడు ,దర్శకుడు ,నిర్మాత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది కాదు…ఆ పార్టీకి చెందినజెండా ,అజెండాలు కూడా …

Read More »

ఏపీ పై రాహుల్ సంచలన ట్వీట్..!

అంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధినేత  రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.ఏపీ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని పార్టీలూ ఏకమైతేనే అనుకున్నది సాధించగలమని రాహుల్ ట్వీట్ చేయడం విశేషం. The Congress Party supports the just demands of …

Read More »

అనంత జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటే కలెక్టర్‌ను అడగాలి..టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు కాదు

కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, బీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జనసేన అధినేత. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ పైతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతూ..జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ప్రశ్నించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పవన్‌ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని …

Read More »

ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..

టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat