టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమి కమిటీ లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇవాళ (మంగళవారం ) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..జన్మభూమి కమిటీల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని తేల్చి చెప్పారు.అంతే కాకుండా జన్మభూమి కమిటీలోని సభ్యులు ఎవరైనా తప్పుచేస్తే..సత్వరమే వారిని తప్పించాలని ఆదేశించారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలాగే దళిత తేజం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. …
Read More »Masonry Layout
150 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం | చంద్రబాబును టార్గెట్ చేసిందా.?
నాగ శౌర్యతో- నిహారిక పెళ్లి | ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగబాబు రివర్స్…!
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి నా సపోర్ట్ ఉండదు | తేల్చేసిన పవన్ కళ్యాణ్…!
చంద్రబాబు చంచాగిరి.. పవన్ గాలి తీసిన మహేష్…!
ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ ప్రభంజనం.. బ్రదర్స్ మతులు పోవాల్సిందే
వైసీపీలోకి పనబాక దంపతులు | ఎంట్రీ ముహుర్తం ఫిక్స్.?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మతో మాట్లాడిన చివరి మాటలు ఇవే |
ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా.. “ఇది సాధ్యమా? అనే వారి కోసం దరువు ప్రత్యేక కథనం
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న …
Read More »వైఎస్ జగన్ వస్తుంటే…..మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి
ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా..అన్యాయాలు,దోపిడిలు, భూకభ్జాలు, రేప్ లు,హత్యలు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత దారుణంగా చేసిన పాలన కనబడుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టెలా ఒక సరియైన నీజాయితి గల నాయకుడు ఏపీ ప్రజల్లో రాజకీయం అంటే నమ్మకం కుదిరేలా నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్న ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 …
Read More »