నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసి చంద్రబాబు పాలనలో తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాడు రైతు శివన్న. చంద్రబాబు పాలనలో రైతులు నిలువెల్లా మోసపోయారని, పంటకు గిట్టుబాటు ధర రాక, రుణాలు సక్రమంగా అందించకపోవడంతో తాము పంటలను పండించలేకపోతున్నామని …
Read More »Masonry Layout
100 కార్లతో వైఎస్ జగన్ కు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జగన్ కు ప్రజసంకల్పయాత్రకు …
Read More »ఓటుకు నోటు కేస్.. చంద్రబాబును అందుకే వదిలేశా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీలో చేస్తోందని చెప్పారు. తాను నిర్మాణాత్మకంగానే రాజకీయాలు చేస్తానని చెప్పారు. సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఉద్దేశమని అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన తనది కాదన్నారు. జనసేనకు ఎందుకు ఓటేయాలి అన్న అంశాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. ఇక ఓటుకు నోటు …
Read More »సినిమాలకు పవన్ గుడ్ బై.. ఆందోళణలో పీకే ఫ్యాన్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తన భార్య అన్నాలెజినోవాతో నుది పై తిలకం దిద్దించుకుని మరీ కొండగట్టుకి బయలుదేరిన పవన్… అక్కడ ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి.. గుడి అభివృద్ధికి 11లక్షల విరాళం అందించారు. ఇక తన యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో …
Read More »పవన్ చేసిన పనికి.. హర్ట్ అయిన అన్నాలెజినోవా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రకు బయలుదేరే ముందు.. ఆయన భార్య అన్నా లెజినోవాకు జరిగిన అవమానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ తన రాజకీయ యాత్రకు బయలుదేరే ముందు.. ఆయన భార్య హిందూ సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి నుదుటున తిలకం దిద్ది… కొబ్బరి కాయ కొట్టి మరీ సాగనంపింది. అయితే అన్నాలెజినోవాకి అవమానం ఎక్కడ జరిగింది అంటారు.. పవన్ …
Read More »ఓ మహిళతో రాసలీలల్లో ఉండగా అడ్డంగా దొరికిన కర్నూల్ అధికారి
ఏపీలో కొంతమంది అధికారులు అమ్మాయిలతో అడ్డంగా పట్టుబడుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా అటవీశాఖ నిఘా విభాగం అధికారి వెంకటేశ్వరరావు రాసలీలల గుట్టు రట్టు అయ్యింది. నగరంలోని విద్యార్థి సంఘాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని డీఎఫ్వోతో పాటు అతనితో ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నగర శివారులోని ఓ గెస్ట్హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు అక్కడకు వెళ్లి దాడి …
Read More »పవన్ ప్రజాయాత్రపై చెర్రి షాకింగ్ కామెంట్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” చలోరే చలోరే చల్ ” పేరుతో తన రాజకీయ యాత్రను నిన్న (సోమవారం ) తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి మొదలు పెట్టిన విషం తెలిసిందే.ఈ సందర్బంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తనయుడు,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన పేస్ బుక్ ద్వార శుభాకాంక్షలు తెలిపారు.‘‘నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమి రక్షించుకొనే బాధ్యత …
Read More »బీజేపీ పార్టీతో పొత్తు పై జగన్ సంచలన వ్యాఖ్యలు ….
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అరవై ఎనిమిది రోజులుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి . ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా చిత్తూరు …
Read More »వైసీపీలో చేరికపై తేల్చేసిన మాజీ సీనియర్ కేంద్ర మంత్రి …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై తనదైన స్టైల్ పోరాటాలు చేస్తూ మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉంటూ …
Read More »తేల్చేసిన గూగుల్ లేటెస్ట్ సర్వే…
ఒకరేమో ఏకంగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం …తొమ్మిది ఏళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేతగా అనుభవం ..పదమూడు యేండ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి .మరొకరేమో వందేళ్ల కు పైగా చరిత్ర ఉన్న ..మహామహులు ఏలిన పార్టీను ఎదిరించి సొంతగా పార్టీ పెట్టి ఎదురుఒడ్డి ..గత ఏడు ఏండ్లుగా ఒంటి చేత్తో పార్టీ నడుపుతున్న యువకుడు .అయితేనేమి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేతకంటే అతని అనుభవం అంత …
Read More »