పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా అరి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వారు కూడా అరి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం సినిమాను చూసి మెచ్చుకున్నారు. అలా అరి చిత్రం …
Read More »Masonry Layout
అంగన్ వాడీలతో చర్చలకు జగన్ ప్రభుత్వం పిలుపు
ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని …
Read More »సీఎం జగన్ కు పవన్ శుభాకాంక్షలు
ఏపీ అధికార వైసీపీ అధినేత సీఎం జగన్మోహాన్ రెడ్డి కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైన బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్, అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ హుసాముద్దీన్లను అభినందిస్తూ మరో ప్రకటన విడుదల …
Read More »ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇవాళ గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. రేపు, ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించనుంది. కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. కాగా, ఫిబ్రవరిలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి
Read More »వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు.. అలాగే వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 15వ …
Read More »వాలెంటైన్స్ డే సందర్భంగా ‘6th జర్నీ’ నుంచి లవ్ సాంగ్ ‘ఆకాశంలోని చందమామ..’ విడుదల
పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ‘ఆకాశంలోని చందమామ’ …
Read More »టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి) ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చీఫ్ . మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి …
Read More »మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు- జగన్ కీలక నిర్ణయం
ఏపీలో మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బరిలోకి నిలిచే తమ పార్టీకి చెందిన అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని అధికార వైసీపీ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలోనే మరో జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. …
Read More »వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీ అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్యే .. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పదవికి… వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ …
Read More »చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు.. ప్రజలకు అండగా నిలబడింది.. తమ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో రైతులని పట్టించుకోలేదు.. రైతాంగానికి టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో అందిన లబ్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. …
Read More »