Home / Masonry Layoutpage 1019

Masonry Layout

బాబుకు బీపీ పెంచే ప్ర‌క‌ట‌న చేసిన పురందేశ్వ‌రి..!

ఇటీవ‌లి కాలంలో గ‌తంలో కంటే దూకుడు పెంచి ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేలా కామెంట్లు చేస్తున్న మాజీ కేంద్ర‌మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి మ‌రోమారు అదే త‌రహా వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలం కింద‌ర‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కారు తీరును, ప్ర‌చార ఆర్భాటాన్ని, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన …

Read More »

చంద్రబాబుకి షాక్ ….. డిప్యూటీ సిఎం రాజీనామాకు సింద్దం… ?

ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌కు …

Read More »

వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ‌ ప‌రిణితికి.. 40 ఏళ్ల అనుభ‌వం త‌ల‌దించాల్సిందే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌రిణితికి.. 40 ఏళ్ల అనుభ‌వం త‌ల‌దించుకోవాల్సిందే అన్న మాట వాస్త‌వ‌మ‌ని చెప్ప‌డంలో అతిశయోక్తి కాదు. అయితే, ఈ విష‌యం ఓ సంస్థ చేసిన స‌ర్వేలో మ‌రోసారి వెల్ల‌డైంది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఆ సంస్థ చేసిన స‌ర్వే నివేదిక బ‌హిర్గ‌తం చేసింది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ఏపీలో ముందస్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం, ప్ర‌స్తుత రాజ‌కీయ …

Read More »

చిత్తూరులో 200 మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సంకల్ప యాత్ర గురువారం 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందులో పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన …

Read More »

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ సీఎం అవుతాడ‌ట‌..!!

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సీఎం అయ్యే అర్హ‌త ఉంద‌ట‌.. అంతేకాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ 2019 ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అవుతాడ‌ట. ఈ వ్యాఖ్య‌లు చేసింది టాలీవుడ్ న‌టుడు నవ‌దీప్‌. అయితే, ఇటీవ‌ల కాలంలో ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన న‌వ‌దీప్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీపై త‌న అభిప్రాయాన్ని చెప్పాడు. 2019లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌న్న ప్ర‌శ్న‌కు న‌వ‌దీప్ త‌డుముకోకుండా స‌మాధానం చెప్పాఉడ‌. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని …

Read More »

నాన్న‌లాగే మీరూ ముఖ్య‌మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి లాగే మీరూ ముఖ్య‌మంత్రిగా చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే క‌లిచెర్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైకాపా అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని కోరారు. కాగా, గురువారం చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌లో పాల్గొన్న క‌లిచెర్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నాన‌ని అధికార పార్టీ వారు లేనిపోని మాట‌లు …

Read More »

చంద్ర‌బాబు ఇలాక‌లో దుమ్ములేపిన జ‌గ‌న్ ఎంట్రీ..

నాది.. ఒక్క‌టే ధ్యేయం.. ఒక‌టే ల‌క్ష్యం అదే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్కార మార్గాలు చూప‌డం. మ‌హిళ‌లు, రైతులు, నిరుపేద‌ల‌ను, వృద్ధులను, నిరుద్యోగుల‌ను క‌లుసుకుని వారికి ధైర్యం చెప్ప‌డం. ఈ మాట‌లు ఎవ‌రో అన్న‌వి కావు. స్వ‌యాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌ధానప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్న మాట‌లే. కాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మార్గ‌న్వేష‌ణ‌లో భాగంగా నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బెంగళూరు బయల్దేరిన జగన్

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. నేటి(గురువారం) ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈరోజుతో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 46 రోజులు పూర్తిచేసుకుంది. నేడు …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …

Read More »

సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అత్యంత సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. 2014 ఎన్నిక‌లకు ముందు కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌క‌టించిన విధంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించింది. దీనిపై అసెంబ్లీలో చ‌ర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంప‌డం ద్వారా ఆమోదించుకోవాల‌ని బాబు ప్ర‌భుత్వం ప్లాన్. సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat