Home / Masonry Layoutpage 1065

Masonry Layout

బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో నెం..1 క్రిమినల్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

ఏపీ రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అని వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు అంబటి రాంబాబు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ టీడీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించటాన్ని ఆయన ఖండించారు. కోడెల ఇంట్లో బాంబులు పేలి మనుషులు చనిపోయారని, ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పట్టపగలు …

Read More »

తిరుపతి నగర పాలక సంస్థలో కామంతో మహిళపై ..

ఏపీలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో మహిళ ఉద్యోగులపై లైంగిక వేదింపులు ఎక్కువయ్యాయి .ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా రాష్ట్రంలో తిరుమలేశ్వరుడు ఆస్థానమై ఉన్న తిరుపతి మహానగర పాలక సంస్థ పరిధిలో లైంగిక వేదింపు సంఘటన వెలుగులోకి వచ్చింది సంస్థలోని ఒక ఇంజనీర్ బరితెగించాడు .నడివయస్సులో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఔట్ సోర్సింగ్ మహిళా కార్మికులను బెదిరిస్తున్నాడు . సంస్థలో …

Read More »

2019 ఎన్నికల్లో…. టీడీపీకి మహిళలు ఓట్లు వేస్తారా..?

ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా హుస్సైనపురంలో నిర్వహించనున్న మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. మంత్రుల స్థాయి నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాత్రికి రాత్రే మహిళా సదస్సును టీడీపీ నేతలు అనుమతి రద్దు చేయించారు. దీంతో సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకే మహిళా సదస్సును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు …

Read More »

విజయవాడలో టీడీపీని దెబ్బతీయడానికి ఏకమైన అన్ని పార్టీలు

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఈరోజు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను …

Read More »

ఆంధ్ర‌జ్యోతి చెత్త‌ క‌థ‌నం.. గాలి తీసిన వైఎస్ భార‌తి..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఫొటో వైఎస్ భార‌తి పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ ఖాతా నుండి మొద‌ట ఒక న‌కిలీ ఫొటో పోస్ట్ అవ‌డం.. దాని పై నిజ‌నిజాలేంటో తెలుసుకోకుండా ఆంధ్ర‌జ్యోతి వెంట‌నే.. జ‌గ‌న్ అనుకుని సాక్షాత్తూ వైఎస్‌ భార‌తే పొర‌పాటు ప‌డ్డారా.. జ‌గ‌న్‌ను ఆయ‌న భార్యే గుర్తించ‌లేక‌పోయారా.. జ‌గ‌న్‌లా …

Read More »

”చంద్ర‌బాబుది.. హ‌త్య‌ల ప్ర‌భుత్వ‌మే”!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబ‌ర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. అందులోను కార్పొరేట్ క‌ళాశాల‌లైన‌ నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య కాలేజీల్లో చ‌దివే విద్యార్థులే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఎక్కువ‌. ఓ వైపు త‌మ క‌ళాశాల ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు ర్యాంకుల వేట‌లోప‌డి విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డం.. మ‌రో వైపు త‌ల్లిదండ్రులు క‌ట్టిన‌ ఫీజుకు త‌గ్గ సౌక‌ర్యాలు …

Read More »

ముద్ర‌గ‌డ కొత్త డెడ్‌లైన్.. బాబుకు బీపీ పెరగడం ఖాయం

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవ‌డంలో వైప‌ల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ర‌గిలిపోతున్న సంగ‌తి తెలిసిందే. కాపుల‌ను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండ‌ట‌మే కాకుండా…కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను గృహ‌నిర్భందం చేసిన తీరుపై ఆ వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి. ఇలా వేడిక్కిన వాతావ‌ర‌ణం ఉండ‌గా…ప్ర‌భుత్వాన్ని ముద్ర‌గ‌డ మ‌రోసారి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్‌…సాయంత్రం ఆ నియోజకవర్గంలోకి

ఏపీలో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. 13వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు బనగానపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఆయన బాతులూరుపాడు చేరుకుంటారు. అక్కడినుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 9.30 గంటలకు ఎన్నకొండ మీదుగా 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు ఉదయం 10 గంటలకు ఆయన …

Read More »

ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన …

Read More »

2109 లో వైసీపీ కనబడదు….మంత్రి ప్రత్తిపాటి

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్న అధికారంలోకి రావడం కష్టం అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు పట్టణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘అన్న సంజీవిని’ జనరిక్‌ మందుల దుకాణాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌ వాగ్ధానాలన్నీ నీటిమీద రాతలేనన్నారు. రానున్న ఎన్నికల్లోగా ఏదొక విధంగా కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat