Home / Masonry Layoutpage 1112

Masonry Layout

చంద్రబాబుకు కోపం వచ్చింది ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .ఈసారి ఏకంగా మంత్రి నారాయణ మీద .అసలు విషయానికి వస్తే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రి నారాయణకు పలు చైతన్య ,నారాయణ కళాశాలలు ఉన్న సంగతి తెల్సిందే .అయితే గత కొద్ది రోజులుగా మంత్రి నారాయణకు చెందిన కళాశాలలో పలువురు విద్యార్ధిని విద్యార్ధులు పారిపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ …

Read More »

జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగబోతుందా…!

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవంబర్ 2 నుంచి తలపెట్టనున్న పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందా..పాదయాత్ర చేస్తే వచ్చే ఎన్పికల్లో తమకు ఓటమి తప్పదని టీడీపీకి భయపడుతుందా..అందుకే జగన్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదంటూ సిబిఐ తమ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారా..ప్రస్తుతం ఏపీలో టీడీపీ నాయకులు చేస్తున్నరగడ చూస్తుటే జగన్ పాదయాత్రను …

Read More »

వైఎస్ఆర్ చలువతో చిన్న పిల్లలకు శస్త్ర చికిత్సలు…!

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరంగా మారింది..గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులను చూసి చలించిపోయిన వైఎస్ మదిలో పుట్టిందే ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం ద్వారా వైట్ కార్డు ఉన్న పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించింది వైఎస్ ప్రభుత్వం. లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడింది ఈ ఒక్క ఆరోగ్యశ్రీ పథకం. రాష్ట్ర విభజన తర్వాత …

Read More »

ఏపీలో దారుణం -ఒకేరోజు 15మంది డెంగ్యూ విషజ్వరాలతో మృతి ..

ఏపీ పిలో కొన్ని జిల్లాలలో డెంగ్యూ వ్యాది విస్తరిస్తున్న తీరుపై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది . ఒక్క శుక్రవారం రోజే మూడు జిల్లాలలో పదిహేను మంది డెంగ్యూవిషజ్వరాలతో చనిపోయారని ఆ పత్రిక తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పది మంది మరణించగా, ప్రకాశం ,గుంటూరు జిల్లాలోని పల్నాడులలో కూడా మరణాలు సంభవించాయని ఆ కథనం వివరించింది.నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ వ్యాది …

Read More »

మంత్రి నారాయణ కళాశాలో దారుణం ..లేఖ పెట్టి మరి విద్యార్ధిని అదృశ్యం ..

ఏపీలో మరో దారుణం జరిగింది ..రాష్ట్ర మంత్రి అయిన నారాయణకు చెందినా నారాయణ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్దిని అదృశ్యమవడం ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తుంది . అంతే కాదు ఏకంగా మంత్రి నారాయణ విద్యాసంస్థలను మూసేయండి అని లేఖ పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో చదువుతున్న సాయి …

Read More »

అమరావతి సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన లోకేష్…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది గొప్పలు చెప్పుకోవడంతో పాటు, చారణా పనికి బారణా పబ్లిసిటీ చేయించుకునే బాపతు. బాబుగారికి ఎంత పబ్లిసిటీ పిచ్చి ఉందో తెలుగు ప్రజలందరికీ తెల్సిందే..పబ్లిసిటీలోతండ్రిని మించి పోతున్నాడు బాబుగారి కుమారుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్..ఐటీ శాఖ‌ మంత్రిగా వైజాగ్‌ను ఐటీ రాజధానిగా చేస్తానని, తనకున్న పరిచయాలతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకువస్తానని బిల్డప్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులాగా మౌలిక సౌకర్యాలు, …

Read More »

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పలు  ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు శ్రీరామ్ సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 42,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8862 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078.60 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 48.698 టీఎంసీలు. …

Read More »

హత్యల వెనుక బలమైన కుట్ర

ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్‌ ట్యాంకుల ఓనర్‌ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు వేదాంతం ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వేదాంతం మాట్లాడారు .ఈ సారి సంస్కారం గురించి .ఏకంగా పిల్లల గురించి ..వారికి ఏమి చేయాలి .ఏమి నేర్పాలి .సంస్కారం నేర్పాలి అంటూ ఆయన పెద్ద లెక్చరర్ ఇచ్చారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమంసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో …

Read More »

ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరు కాళ్లుపట్టుకోగా మరోకరు గొంతుపై కాలు పెట్టి హత్య..

కడప జిల్లా రామాపురం మండలంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఉన్న మల్లిక స్వగృహంలో ఈ నెల 3వ తేదీన హత్యకు గురైనట్లు పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు వెళ్లడించారు. మృతురాలు మల్లికతో నిందితులు టి.వెంకటరమణ, నాగరాజు వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. మల్లిక వీరిని గాక వేరే వారితో కూడా వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో పథకం ప్రకారం …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat