ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగుల చేతిలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది.వెలగపూడిలోని నూతన సచివాలయంలో చంద్రబాబు ఫొటో పట్ల విద్యాశాఖ ఉద్యోగులు అవమానకరరీతిలో ప్రవర్తించారు.తాము అల్పాహారం తిన్న ప్లేట్లను చంద్రబాబు ఫోటోపై పడేసి వెళ్లిపోయారు. సోమవారం నాడు సచివాలయం నాలుగో బ్లాక్లోని కాన్షరెన్స్ హాల్లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్టీసీ సమీక్షా సమావేశం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్లో చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని …
Read More »Masonry Layout
ఏపీలో సంచలనం…బట్టబయలైన చంద్రబాబు, రిలయన్స్ల రహస్య బంధం…!
ఏపీలో మరో భారీ అవినీతి బాగోతానికి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు తెర లేపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాలను రిలయన్స్, హెరిటేజ్ పార్టనర్ గ్రూపు ఫ్యూచర్ గ్రూపులకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు సర్కార్. ఫ్యూచర్ గ్రూపు సరిగ్గా డీమానిటైజేషన్కు రెండు రోజుల ముందు హెరిటేజ్ గ్రూపును పెద్ద మొత్తాలకు టేకోవర్ చేసింది..డీమానిటైజేషన్ గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్లు …
Read More »ఏపీ క్యాబినేట్ నుండి మెయిన్ వికెట్ అవుట్..!
ఏపీ క్యాబినేట్లో చంద్రబాబు తనయుడు లోకేష్ కోసం ముఖ్యనేతకు మొండి చెయ్యి చూపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు. మండలిలో ఆ బాధ్యతను యనమల రామకృష్ణుడు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కీలక బాధ్యత చినబాబుకు దక్కబోతోందని తెలుస్తోంది. యనమలను తొలగించి లోకేష్ని నియమించాలని చూడడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. శాసనమండలిలో తొలిసారిగా అడుగుపెడుతున్న లోకేశ్కు అలాంటి కీలక వ్యవహారంలో కిరీటం పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. …
Read More »పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు వచ్చింది .ఈ క్రమంలో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్లెన్స్ అవార్డుకు పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. అయితే ఈ పురస్కారాన్ని నవంబర్ నెల 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్ కు ప్రదానం చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పవన్ కల్యాణ్ను …
Read More »పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు. పలు …
Read More »జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …
Read More »జగన్ కుటుంబంలోకి చేరినవాళ్లని చూసి చంద్రబాబు షాక్.. వారు వీళ్ళేనా…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికి వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. ఈ కార్యక్రమన్ని …
Read More »8ఏళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రాన్ని “బయటకు తీసిన జగన్ ..
ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి మీద అధికార పార్టీ తరపున పోటి చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే .అంతే కాకుండా మరోవైపు నెల రోజుల వ్యవధిలో జరిగిన తూర్పు గోదావరి …
Read More »వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు…టీడీపీ బేజారు..!
గురజాల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ఱారెడ్డి కుమారుడు వైసీపీ యువ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు ముందు టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు..అను నిత్యం ప్రజల్లో ఉంటూ..వారికి అన్ని విధాల అండగా నిలబడుతూ, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న కాసు మహేష్ రెడ్డికి గురజాలలో అపూర్వ ఆదరణ దక్కుతుంది. ఒకవైపు క్యాడర్ను బలోపేతం చేస్తూ, జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను ప్రజల్లోకి …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఏపి రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ రచ్చ..!
టాలీవుడ్లో ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడి అవకాశం తనకివ్వలేదనే కచ్ఛితోనే వర్మ, ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కిస్తానంటూ బయలుదేరాడు. ఇక బయో పిక్ అనగానే అందులో మంచి, చెడులు రెండూ కనబడాలి కాబట్టి మంచి గురించి ఎవరూ పట్టించుకోకుండా.. ఎక్కడ చెడు విషయాలు బయటికి వస్తాయో అని చాలామంది హడలి చస్తున్నారు. మరి ఎన్టీఆర్ …
Read More »