ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ సర్కార్ 59 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడైన బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్పై హైకోర్ట్ తీర్పు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదని, నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్ట్ తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతుంది. అయితే …
Read More »Masonry Layout
ప్రజా చైతన్య యాత్రలో లోకేష్కు ఘోర అవమానం.. తరిమికొట్టిన తూగో జిల్లా రైతులు, స్థానికులు…!
ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు అడుగుడుగునా ఘోర అవమానాలు ఎదుర్కొంటున్నారు. అమరావతికి జై కొట్టి కర్నూలు, వైజాగ్లలో రాజధానుల ఏర్పాటుపై కుట్ర చేస్తున్న ఈ తండ్రీ కొడుకుల తీరుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైజాగ్లో అడుగుపెట్టిన చంద్రబాబుకు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు, టమాటాలు, గుడ్లు వేసి అడ్డుకున్నారు. ఐదుగంటల పాటు చంద్రబాబు ఎయిర్పోర్ట్లో నడిరోడ్డు మీద …
Read More »పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణం విషయంలో గట్టిగా పూనుకున్నారు. ఈమేరకు సీఎం అయ్యాక రెండోసారి పోలవరం సందర్శించారు. అనంతరం దానిగురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకొని అన్ని పనులు సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో ప్రజలపట్ల మంచిగా వ్యవహరించాలని అన్నారు. ఇక జగన్ అనుకున్న విధంగా నిర్ణిత గడువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పంతో నిర్మాణ పనులు …
Read More »షాకింగ్ న్యూస్…కర్నూల్ జిల్లా టీడీపీ నేత తన ఇంటిలో ఉరి వేసుకునే ఆత్మహత్య యత్నం
కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున …
Read More »గూగుల్ పేలో లక్ష రివార్డు
గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్ పే యాప్లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్ పే నుంచి మెసేజ్ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్ …
Read More »మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి..లేదంటే కష్టమే !
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు …
Read More »అమరావతి టు విశాఖ..ముహూర్తం ఖరారు…!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. గత రెండున్నర నెలలుగా పైగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా..ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో మూడు రాజధానులపై ఎన్ని కుట్రలు చేసినా, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి ఎంత విషం కక్కినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో …
Read More »ఏపీలో పరిమళించిన మానవత్వం
నిండు గర్భిణి.. అర్ధరాత్రి ఉన్నట్లుండి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.. భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి నడిపించుకొని వచ్చారు.. వాహనాలు రాకపోవడంతో రోడ్డుపైనే ఉండిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్సై గమనించి వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు. వివరాలు.. నెల్లూరు జిల్లా మన్సూర్నగర్కు చెందిన అనిల్, భవాని దంపతులు. సోమవారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం …
Read More »ఇంటర్ విద్యార్ధులకు సీఏం జగన్ ఆల్ ది బెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.మొత్తం 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష రాసే విద్యార్ధులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్ ఆల్ …
Read More »తన వర్గం తప్ప ఎవరికీ అధికార పీఠం దక్కకూడదట..ఇదీ బాబు నైజం !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత …
Read More »