Home / Masonry Layoutpage 206

Masonry Layout

ఢిల్లీకి పవన్ కల్యాణ్.. కారణమేంటంటే…?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి  మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం పవన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్‌కల్యాణ్‌తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …

Read More »

ఏ1గా చంద్రబాబుపై కేసు…!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసా.. ఇప్పటికే పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఆయనపై కేసు ఎందుకు నమోదు అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..?. కానీ ఇది నిజం. రాజధాని పరిధిలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉద్ధేశ్యపూర్వకంగానే భూఅక్రమణలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది అని సమాచారం. ఇదే విషయాన్ని …

Read More »

కేసీఆర్ సాక్షిగా బాబు ఇజ్జత్ తీసిన మంత్రి కొడాలి నాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇజ్జతు ను మంత్రి కొడాలి నాని తీసేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ రాజధాని మార్పిడి.దీనికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తుంది. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది. ఆ తర్వాత బిల్లుపై చర్చలో భాగంగా మంత్రి కొడాలి …

Read More »

Compared – Immediate Secrets In grademiner essaysrescue

Quality of the reviewed essay companies is repeatedly monitoring and recurrently updated. When you buy your first paper here, you may get a 15% low cost. Furthermore, prospects benefit from bonuses and a loyalty system. Whenever you place an order, you obtain a bonus which quantities to actual grademiner money …

Read More »

అసెంబ్లీలో రోజా పంచ్‌లకు బిత్తరపోయిన చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. తొలి రోజు చంద్రబాబుది విజన్ 2020 కాదని విజన్ 420 అని ఎద్దేవా చేసిన రోజా రెండవ రోజు తనదైన పంచ్‌లు ప్రాసలతో బాబుపై చెలరేగిపోయారు. అసెంబ్లీ సమావేశాలను వరుసగా రెండో రోజు కూడా పదే పదే అడ్డుకున్న టీడీపీపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత …

Read More »

చంద్రబాబుకు మైండ్ బ్లాక్..రాజధాని గ్రామాల్లో మారుతున్న సీన్…!

ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత గత నెలరోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోయిన అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కొన్ని గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు …

Read More »

చంద్రబాబు ఓ దద్దమ్మ…మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ స్టాండ్ ఇదే..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. కాగా అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తీరుపై జీవీఎల్ మండిపడ్డారు. గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని …

Read More »

సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్…!

 అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ …

Read More »

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇజ్జత్ తీసిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ కమీషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు…జై అమరావతి నినాదాలతో సభను హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ…చంద్రబాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.   అధ్యక్షా…నవ్వడం ఓ రోగం.. నవ్వకపోవడం ఒక …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat