Home / Masonry Layoutpage 223

Masonry Layout

కిరసనాయిల్ కడుపుమంటను కూడా ఆరోగ్య శ్రీ లో చేరిస్తే పోలే..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నతకాలం వారి దగ్గర వారికి, కుటుంబ సభ్యులకే చెల్లింది. వారి దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. ఇందులో ముఖ్యంగా యెల్లో మీడియా ముఖ్య పాత్ర పోషించింది. చంద్రబాబు చేసిన ప్రతీ పనికి వత్తాసు పలికింది. ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయిన సరే అదే మంత్రం జపిస్తుంది ఎల్లో మీడియా. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి …

Read More »

రైతుల ముసుగులో దాడి చేసింది టీడీపీ కార్యకర్తలే…పిన్నెల్లి …!

మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలు హింసాత్మకంగా మారుతున్నాయి. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామరామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి ఆయన కారు అద్దాల పగులబెట్టి..ఆయనపై భౌతిక దాడికి ప్రయత్నించారు. పిన్నెల్లి గన్‌మెన్లు, డ్రైవర్లపై కూడా దాడికి తెగబడడం చూస్తుంటే.. పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై జరిగిన …

Read More »

చంద్రబాబూ ఇటువంటి వింతలు నీకే సాధ్యం..!

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతిని ప్రతిపాదించారు. అయితే వారి కుటుంబీకులకు, నాయకులకు అందరికి ఎదో ఒకేసారి కల వచ్చినట్టు ముందుగానే పసిగట్టి అక్కడ వేల ఎకరాలను కొనుగోలు చేసారు. ఐతే చంద్రబాబు ముందుగానే  ఫిక్స్ అవ్వడంతో ఎవరు ఎన్ని చెప్పిన అమరావతినే రాజధానిగా పెట్టడం జరిగింది. అలా రాజధాని పేరు చెప్పి చిన్నపిల్లలతో సహా విరాళాలు తీసుకొని చివరికి చేతులెత్తేశారు. దీనికి ట్విట్టర్ …

Read More »

మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?

చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ఎప్పుడూ ప్రజల తరుపున మాట్లాడింది లేదు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నతకాలం తన కుటుంబం, సొంతవాళ్ళ కోసమే చూసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజధాని అమరావతి విషయంలో మాత్రం ప్రజల తరుపున పోరాటం చేస్తున్నారు అని అందరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మొదటికే మోసపోవడం అవుతుంది. ఈ కొత్త అవతారాలన్నీ వారి కులస్థుల మరియు పార్టీ ఆస్తులు కాపాడుకోవడానికి అని …

Read More »

ఏపీలో మత్స్యకారులకు ఇవాళే సంక్రాంతి..!

రాష్ట్రంలో మత్య్యకారులకు పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది.. పాక్‌ చెరలో చిక్కుకున్న 20 మంది మత్స్యకారుల కోసం 13 నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న యావత్‌ మత్స్యకారులందరి కళ్లలో ఈరోజు కొత్త కాంతి కనిపిస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ప్రత్యేక చొరవతో.. పాకిస్తాన్‌ బంధించిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

ఏపీలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ లో ‘స్కిల్ యూనివర్శిటీ’ ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన  సమీక్ష సమావేశం జరిగింది.  స్కిల్ యూనివర్శిటీ స్థాపనకున్న సాధ్యాసాధ్యాలు, అనువైన మార్గాలపై  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంయుక్తంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో …

Read More »

అమరావతిలో తెలుగు తమ్ముళ్ల పైశాచికత్వం.. ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాప్రయత్నం..!

అమరావతిలో రైతుల ముసుగులో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాష్ట్రంలో శాంతి,భద్రతల సమస్యను చిత్రీకరించడానికి దాడులకు పాల్పడ్డారు. రైతుల ముసుగులో మందు కొట్టి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌పై హత్యాయత్నం చేశారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బాడీ గార్డ్‌లను కూడా లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. పక్క ప్రణాళిక ప్రకారం పిన్నెల్లిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాగిన మత్తులో పిన్నెల్లి కారుపై …

Read More »

పాలకొల్లులో నిమ్మల నెత్తుటి సంతకం… చంద్రబాబు ఎమోషనల్ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే…‌ చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధానిపై రక్తకన్నీరు కారుస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం పాటుపడాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం అమరావతిపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. గత 20 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని …

Read More »

బాబుకి భజన చేసుకోండి కాని అవగాహన లేకుండా మాట్లాడొద్దు..!

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మూడు రాజధానులు వద్దని …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat