ఏపీ విశేషాలు: * అమ్మ ఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు నిర్ణయం * అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు * టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నియామకం * ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవం …
Read More »Masonry Layout
ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశంలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి)గుండెపోటుతో మృతి చెందారు. ఆర్ధరాత్రి సమయంలో బుజ్జికి గుండెపోటు వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఏలూరు ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. …
Read More »These 13 Inspirational Quotes Will Help You Survive in The Dog Car Seat World
Transporting a dog within the automobile could be dangerous and really distracting. Going overboard with the security of a pet, particularly when they are in a moving car will not be out of the query. The truth is, dog automotive seats such as the Petsfit Canine Automobile Booster Seat characteristic …
Read More »Advice Of How To Write A College Essay Reddit
Join 56K students utilizing GradeMiners to attain tutorial success. Extraordinarily happy with the beneficiant companies of the writing agency. No doubt, 6DollarsEssay has fulfilled my expectations by providing me with the best cheap essay writing providers at the inexpensive essay writing service reddit worth. I’m delighted to see the remarkable …
Read More »పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్..వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శంకుస్థాపనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాటర్గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందజేస్తామని తెలిపారు. మొత్తంగా రూ. 1329 కోట్లతో …
Read More »మూడు రాజధానులపై టీడీపీ అసలు స్టాండ్ ఇదే.. బోండాతో చెప్పించిన చంద్రబాబు..!
ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో గందగోళానికి దారితీస్తోంది. ఒక పక్క చంద్రబాబు, లోకేష్, రాజధానిలోని దేవినేని ఉమా, బోండా ఉమ వంటి టీడీపీ నేతలు మూడు రాజధానుల కాన్సెప్ట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా…రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంటా, బాలయ్య అల్లుడు భరత్తో సహా విశాఖలో పరిపాలనా …
Read More »మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని !
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …
Read More »వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం..
హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే… మండలంలోని పొగరూరు కెనాల్ గ్రామ క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన …
Read More »ఇప్పటి దాకా ఓ లెక్క..ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. వైయస్ కొడుకు వచ్చాడని చెప్పు…!
మిర్చి సిన్మాలో తన కుటుంబాన్ని శత్రువుల నుంచి రక్షించుకున్న తర్వాత హీరో ప్రభాస్ విలన్తో ఇప్పటిదాకా ఓ లెక్క…ఇప్పటి నుంచో ఇంకో లెక్క..ఆయన కొడుకు వచ్చాడని చెప్పు…అంటూ వీరావేశంతో కొట్టిన డైలాగ్ ప్రేక్షకులను అలరించింది. సేమ్ టు సేమ్ రాజకీయాల్లో కూడా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించేందుకు వైయస్ కొడుకు జగన్ వచ్చాడని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. తాజాగా మూడు రాజధానులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయిస్తున్న …
Read More »కూతురి స్నేహితురాలితో తండ్రి అక్రమ సంబంధం..చివరకు అతి పెద్ద షాక్
వివాహేతర సంబంధం పెట్టుకున్న కూతురి స్నేహితురాలి చేతిలో ఉత్తర చెన్నైకి చెందిన కర్పూరం వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. వివరాలు.. సాత్తుమానగర్ ప్రాంతానికి చెందిన అమ్మన్శేఖర్ (54) వ్యాపారి. సొంత ఊరు తూత్తుక్కుడి జిల్లా. కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. కర్పూరం హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె సేహితురాలి (25)పై అమ్మన్ శేఖర్కు లైంగిక వాంఛ కలిగింది. …
Read More »