Home / Masonry Layoutpage 463

Masonry Layout

అందరినీ ఆశ్చర్య పరుస్తున్న కోడెల కక్కుర్తి చేష్టలు.. ఫర్నీచర్ దొబ్బేయడం ఏంటయ్యా.?

తాజాగా ఏపీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగిందట.. ఈ ఘటనలో దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్‌ తెలిపారు. అయితే కరెంటు పనిచేయాలని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని వాచ్ మెన్ చెప్పారు. …

Read More »

చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తే శ్రీకృష్ణ జన్మాష్టమి.. సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని సీఎం జగన్ అన్నారు. ఆ విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.

Read More »

తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోంది.. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రశంసలు

తమిళనాడు సీఎం పళనిస్వామి టీటీడీ వైభవాన్ని కొనియాడారు.. తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పళనిస్వామి మద్దతిచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్నిలో సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీటీడీలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి …

Read More »

వైసీపీ సోషల్ మీడియాపై పవన్‌కల్యాణ్‌ పోలీసులకు ఫిర్యాదు

తమ పార్టీపై సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి …

Read More »

సీఎం అమెరికా టూర్ సక్సెస్ రేపు స్వదేశానికి

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత కొద్దిరోజులుగా చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని ఇండియాకు చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7గంటలకు ముఖ్యమంత్రి జగన్ అమెరికాలోని చికాగోనుంచి హైదరాబాద్‌ కు బయలుదేరారు. శనివారం ఉందయం ఉదయం హైదరాబాద్‌ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈనెల 15న అమెరికా బయలుదేరిన జగన్ వారంరోజులపాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సీఎం జగన్‌ అమెరికా పర్యటనకు …

Read More »

అమెరికాలో చదువు…నారా లోకేష్‌ పది మాటలు మాట్లాడితే 20 తప్పులు.. సంచలన వాఖ్యలు చేసిన అనిల్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. …

Read More »

జగన మార్క్ పాలన ప్రారంభం.. త్వరలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారిస్తూ అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. దీనికోసం ఇప్పటికే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు …

Read More »

మరోసారి జగన్ పాలనపై బురద చల్లాలని చూసి అడ్డంగా దొరికిపోయిన లోకేశ్

వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తూ మరోసారి లోకేశ్ అండ్ టీం అడ్డంగా దొరికిపోయింది. తాజాగా ఆర్టీసీ టికెట్ల వెనుకభాగంలో క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో 39 కోట్లు కేటాయించారని ప్రచారం చేస్తున్న ముద్రణలు కనిపించాయి. దీంతో ముందూ వెనుక ఆలోచించుకోకుండా లోకేశ్ టీం జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు సిద్ధమయ్యారు. వెంటనే జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం ప్రారంభించారు.   అయితే …

Read More »

వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు

ఈరోజు నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.23, 24, 25 తేదిల్లో సెలవులు ఉన్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం, నాలుగో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్‌ యాక్ట్‌ ప్రకారం నవ్యాంధ్రలో సెలవులు ప్రకటించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏటీఎంలలో నగదు నింపామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ సోమవారం బ్యాంకుల్లో నగదు లావాదేవీలు యథాతథంగా జరుగుతాయన్నారు.

Read More »

పార్టీని అడ్డంపెట్టుకొని స్థలాన్ని కబ్జా..దేవుడి పేరుతో గుడి..మహిళలు, బాలికలపై..టీడీపీ నేత దారుణాలు

ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. ఒక పక్కా కోడెలా అవీనీతి బట్టబయలు అవుతుంటే..మరో పక్క తెలుగు తమ్ముళ్ల బండారం తెలుస్తుంటే నాయకులకు ఏం జరుగుతుందో..ఏం జరిగిందో అర్థం కావడంలేదంట. తాజాగా ‘అతను స్వామిజీ కాదు.. పంతులూ కాదు.. టీడీపీ నాయకుడు… పార్టీని అడ్డంపెట్టుకొని ఇక్కడ కార్పొరేషన్‌ స్థలాన్ని కబ్జా చేసేశాడు. దేవుడి పేరుతో గుడిని కట్టి… స్వామీజీగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చే మహిళలు, బాలికలపై వికృతచేష్టలకు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat