Fast frontward, and all her friends will probably be clapping and entertaining her in when the lady tells these people she met you. Designed for purpose of this kind of subsection, when a person chicsgo the owner of a creature that the puppy is a hazard and needs the owner …
Read More »Masonry Layout
మాజీ డిప్యూటీ సీఎంపై హైకోర్టులో కేసు..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై …
Read More »50 మంది దివ్యాంగులు తాడేపల్లి నుంచి ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్ర
ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలోని తాడేపల్లి పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్రకు 50 మంది దివ్యాంగులు బయలుదేరారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు బి వేణుగోపాలస్వోమిరెడ్డి వారి యత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. తము వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటును సందర్శించిన అనంతరం అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు …
Read More »74మందితో 24 గంటల సెక్యూరిటీ, NSG కమాండోలు ఉన్నా చంద్రబాబుకు ఎందుకింత బాధ.?
ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కంటే కూడా ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబుకే ఎక్కువ భద్రత ఉంది. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు Zప్లస్ భద్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్తం 74మంది సిబ్బందితో చంద్రబాబుకు 24గంటలు కాపలా ఏర్పాటు చేసింది. మొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, అత్యాధునిక రిమోట్ జామర్ వాహనం ఆయన కాన్వాయ్ లో ఉన్నాయి.. ఇదికాక కేంద్ర NSG కమాండోలు 16ఏళ్లుగా చంద్రబాబుకు కాపలా కాస్తున్నారు. …
Read More »టీడీపీ నామినేట్ చేసిన సభ్యులకు దిమ్మతిరిగే షాక్.. సీఎం సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్ అగ్రికల్చర్ మిషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …
Read More »జమ్మలమడగులో జగన్ …ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నారు..సీఎం ఏం చెప్పబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలి సారి కడప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం జూలై 8న ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు తన తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరపాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అదే రోజు తన హాయంలో పెంచిన సామాజిక పెన్షన్లను జగన్ పంపిణీ చేయనున్నారు. …
Read More »మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …
Read More »అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …
Read More »జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన
గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో మరో దారుణ హత్య..డాగ్స్క్వాడ్ తో వారి కోసం గాలింపు
పత్తికొండ నియోజక వర్గంలోని తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో దారుణ హత్య జరిగింది. మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట …
Read More »