ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.దీనికి సానుకూలంగా గవర్నర్ స్పందించారు. గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ …
Read More »Masonry Layout
జగన్ తో పాటు ఆ”ముగ్గురు”ప్రమాణ స్వీకారం..?
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అందుకుతగ్గట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోన్నారు అధికారులు. అయితే ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజే తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా తొమ్మిది మంది కాదు ముగ్గురే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని …
Read More »జగన్ ఒక్కరే సీఎంగా..?
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో 151అసెంబ్లీ స్థానాల్లో,22పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. నూట యాబై ఒక్క స్థానాలతో అసెంబ్లీలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో సర్కారును ఏర్పాటు చేయాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిను కోరారు. దీంతో ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని విజయవాడలో ప్రమాణ స్వీకారం …
Read More »జగన్ “కింగ్ ఆఫ్ ఆంధ్రా”-బయోపిక్ తీస్తా.!
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై అసెంబ్లీ స్థానాలు,ఇరవై రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు వర్గాల నుండి అభినందనల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తనదైన శైలీలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది..కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వంగా కలిశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. సతీమణి భారతి, నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి జగన్ ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ స్వయంగా జగన్ దంపతులకు లోపలికి ఆహ్వానించారు. తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, …
Read More »గవర్నర్తో సమావేశమైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. కాగా గవర్నర్తో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నారు.
Read More »ఇదే రాజధానిలో పొలం పనులు చేసుకునేవాడిని పార్లమెంటుకు పంపుతున్నారు..!
తాజాగా వైసీపీ ఎంపీగా బాపట్ల నుండి గెలిచిన నందిగం సురేష్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమయంలో నందిగం సురేష్ మాట్లాడుతూ తాను ఇదే రాజధాని ప్రాంతంలో పొలంపనులు చేసుకొనే వాడినని, తనకు ఏ ఆర్థిక నేపథ్యం లేకపోయినా తనను ఎంపీగా ప్రకిటించి.. గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తున్న ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. …
Read More »‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు’’పెట్టిన మూడు పోస్ట్ లు తీవ్ర సంచలనం
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబుపై నటీ శ్రీరెడ్డి మరోసారి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. పవన్ కళ్యాణ్ ఫై ఎప్పుడు నిప్పులు చెరిగే శ్రీ రెడ్డి..తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి చవిచూడడం తో ఇంకాస్త రెచ్చిపోయి పోస్ట్లు పెట్టింది‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ పవన్ , నాగబాబు లపై …
Read More »రేపు ప్రధానితో వైఎస్ జగన్ భేటీ..ప్రధాన అజెండా ఇదేనా
వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ …
Read More »ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది
జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్కల్యాణ్ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు …
Read More »