Home / Masonry Layoutpage 689

Masonry Layout

ఏపీలో రావాలి జగన్-కావలి జగన్

జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.వచ్చే సంవత్సరం జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ ఇంటింటికీ తిరిగి, జగన్ గతంలో ప్రకటించిన ‘నవరత్నాలు’ హామీలతో జరిగే లబ్దిని గురించి వివరించాలని నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, జరిగే మేలును వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. …

Read More »

విశాఖలో భారీ అగ్నిప్రమాదం….దగ్ధమైన రెండు థియేటర్లు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం గాజువాకలో శ్రీ కన్య సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే థియేటర్లో పై భాగంలో మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో రెండు థియేటర్లు పూర్తిగా తగలబడిపోయాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతం మొత్తం నల్లటి పొగ దట్టంగా పరుచుకుంది. …

Read More »

ప్రణయ్‌ ప్రతిరూపం కోసమే బ్రతికున్నా….అమృత..!

ప్రణయ్‌ మృతదేహం వద్ద అమృత రోదనలు మిన్నంటాయి. ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిన అమృత, నేను గర్భవతి కాకపోయినట్లయితే, నేను కూడా నీ దగ్గరికే వచ్చేదాన్ని అంటూ విలపించటం చూసి ఆమెను ఓదార్చటం ఎవరికీ సాద్యం కాలేదు. తన కడుపులో పెరుగుతున్న ప్రణయ్ ప్రతిరూపం కోసమే బ్రతికున్నానని తెలిపింది. అయితే తమ ప్రేమకు గుర్తుగా , తనకు పుట్టబోయే బిడ్డను అపురూపంగా పెంచుకుంటానని అమృత తెలిపింది.

Read More »

టీడీపీ కొత్త డ్రామా అంశం ఇదే

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ త‌న ప్ర‌య‌త్నాన్ని మొద‌లుపెట్టింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఓటుకు నోటుతో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ప్ర‌జాస్వామ్య ఉల్లంఘ‌న‌కు  సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నించి ఇరు రాష్ట్రాల మ‌ధ్య ర‌చ్చ మొద‌లుపెడుతున్నారు. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు …

Read More »

చంద్రబాబుకు సిగ్గులేదు….తలసాని సంచలన వ్యాక్యలు

చంద్రబాబుకు బాబ్లీ విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం తెలిసిందే. అయితే దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుపై కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అని ఆయన ధ్వజమెత్తారు .   బాబ్లీ సంఘటన కాంగ్రెస్ హయంలో …

Read More »

జాతీయ మీడియా సర్వేలో వైసీపీ విజయ ప్రభంజనం……..43శాతం ఓట్లతో జగన్ విజయభేరి

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం …

Read More »

262వ రోజు ప్రజాసంకల్పయాత్ర

ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శనివారం 262 వ రోజుకు చేరింది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోని చనగదిలి క్యూ-1 ఆసుపత్రి ప్రాంతం నుండి అశేష జన వాహిని మధ్య పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ రోజు మొత్తం మూడు నియోజక …

Read More »

ఆజ్‌త‌క్ స‌ర్వే.. కేసీఆర్ సూప‌ర్‌..! చంద్ర‌బాబు పూర్‌..!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆజ్‌త‌క్‌లో ప్రసార‌మైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స‌ర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్ర‌బాబు వెన‌క‌బ‌డ్డారు. తెలంగాణ‌లో సీఎం ప‌నితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ ప‌డ‌గా… ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మ‌రోవైపు ఏపీలో సీఎం ప‌నితీరు అంశంలో చంద్ర‌బాబు వెనుకంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ బెస్ట్ నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు అత్య‌ధిక మార్కులు ప‌డ్డాయి. ఇపుడీ ప్ర‌భుత్వ ప‌నితీరులోనూ కేసీఆర్ …

Read More »

చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నాం….ఎస్పీ కతార్ ప్రకటనతో అందోళనలో తెలుగుతమ్ముళ్లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌హారాష్ట్రలోని ధ‌ర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా ల‌భించ‌ని విధంగా నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. అయితే ఈమేరకు శుక్రవారం నాడు నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు. ఐదేళ్లకు ముందే చార్జీషీట్ …

Read More »

చంద్రబాబు అరెస్ట్ వారంట్‌పై కన్నా సంచలన వ్యాక్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబు నీచపు రాజకీయం మరల మొదలుపెట్టారని మండిపడ్డారు. నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నారని.. చివరి 22 …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat