వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్క్లాక్ వద్ద జేసీ దివాకర్రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్ఐలు శివగంగాధర్రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి …
Read More »Masonry Layout
2019ఎన్నికల్లో బాపట్ల వైసీపీదే-బాబు ఆస్థాన మీడియా షాకింగ్ సర్వే..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .ఆ పత్రిక మరియు ఛానెల్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాస్తుంది .నడవమన్నట్లు నడుస్తుంది అని ఇటు రాజకీయవర్గాలు అటు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తారు .అలాంటి పత్రిక ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,అతని పార్టీ నేతలపై ఉదయం …
Read More »జేసీ దివాకర్రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఇటీల విజయవాడ కేంద్రంగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు కూడాను ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు విమర్శల వర్శం కురిపించారు. మహానాడులో ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం.. అవేవీ పట్టనట్లు కేవలం జగన్ను విమర్శించడానికి మాత్రమే మహానాడును నిర్వహించింది. ఇలా …
Read More »ఈ బికినీ భామ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అహనా వివిధ షార్ట్ ఫిల్మ్స్లో, వెబ్ సీరీస్లలో నటించింది. ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమాతో మెరిసిన నటి అహనా కుమ్రా. టీవీ హోస్టుగా కూడా తన సత్తా చూపించింది. ప్రో కబడ్డీ లీగ్తో సహా వివిధ లైవ్ షోలకు ఈమె హోస్టుగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం ‘యాక్సిడెంటల్ ప్రైమ్మినిస్టర్’ సినిమాలో ప్రియాంకగాంధీ రోల్లో కనిపించబోతోంది అహనా. ఇలా జోష్తో కెరీర్ను …
Read More »తూర్పుగోదావరి జిల్లా వైసీపీపై భారీ కుట్ర..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని బీజేపి ఎమ్మెల్సీ మాదవ్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ ద్వజమెత్తారు.‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు …
Read More »మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!
యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …
Read More »పశ్చిమ నుండి తూర్పులోకి అడుగు పెట్టబోతున్న.. వైఎస్ జగన్
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. అంతేగాక జగన్ తో పాటు వేలాది మంది పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకా తలశిల రఘురాం మాట్లాడుతూ… జిల్లాలో ఒకదానిని మించి మరొకటి …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ క్లారీటీ ..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »