Home / Masonry Layoutpage 839

Masonry Layout

జగన్ సాక్షిగా భారతిపై ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని …

Read More »

టీడీపీకి 30 ఏళ్ళ సీనియర్ నేత రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ,టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ,దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పార్టీలో కొనసాగుతున్న గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఈ క్రమంలో తను పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై వైర‌ల్ న్యూస్‌..!!

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ అంటే మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది కొడాలి నాని పేరే. ఆ త‌రువాతే ఏదైనా. రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, ద‌మ్మున్న నేత‌గా కొడాలి నాని ఎదుగుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న కొడాలి నానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఈర్ష్య ప‌డేంత‌లా రాష్ట్రంలో విప‌రీత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. …

Read More »

వైసీపీలోకి బడా నిర్మాత -ఎంపీ సీటు ఖరారు చేసిన జగన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజ‌య‌వాడ …

Read More »

టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్‌..! ”ఫుల్ జోష్‌లో వైసీపీ శ్రేణులు”..!!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుందా..? ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల నేప‌థ్యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఏ పార్టీకి..? గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు ఇప్పుడేమంటున్నారు..? ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 2014 ఎన్నిక‌ల సీన్ రివ‌ర్స్ కానుందా..? ప‌్ర‌స్తుతం రాజ‌కీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత‌..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడితే..!

వైసీపీ పార్టీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలని కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా, ఆ పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌ బాబు వ్యాఖ్యానించారు. గురువారం అంజద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో కడప అంటే ఏంటో చూపించిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని అన్నారు. కేసులు పెడతారని తెలిసి కూడా కొత్త పార్టీ …

Read More »

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి ప‌ద‌వి..!!

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి ప‌ద‌వి..!! మా ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి వంద కోట్ల రూపాయ‌ల‌తోపాటు మంత్రి ప‌ద‌వి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌న్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు విచ్చ‌ల విడిగా చెల‌రేగిపోతూ త‌మ పార్టీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా …

Read More »

కర్నూల్ జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!

కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్‌ వీరభద్రగౌడ్‌, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్‌ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు …

Read More »

“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …

Read More »

కేసీఆర్ సార్..మాకూ మీ చల్లని పాలన కావాలి..!!

మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపేసుకోండి.. మీ పథకాలు మాకూ అమలు చేయండి. ఇది మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజల కోరిక. తాము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ము ఖ్యంగా ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండి రాష్ర్టాల పునర్విభజనలో మహారాష్ట్రలో కలిసిపోయిన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలని కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat