Home / Masonry Layoutpage 914

Masonry Layout

12ఏళ్ళ 8నెలల 18రోజులు జగన్ సీఎంగా ఉంటారు -40మంది పండితులు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే.అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని విళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన చూపించిన పంచాంగంలో వైసీపీ పార్టీకి మహర్దశ పడుతుందని పండితులు తెలిపారు. see also :2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..! ఈ క్రమంలో అక్టోబర్ 25వరకు ఆయన …

Read More »

2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయకుండా టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చి టీడీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో పోటి పై క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటిచేస్తుంది. ఎవరితోను కల్సి బరిలోకి దిగదు ..రానున్న ఎన్నికల్లో నవతరాన్ని ,యువతరాన్ని నేటి …

Read More »

చింతలపూడి గ్రామ మహిళపై తెలుగు తమ్ముళ్ళు అరాచకం ..!

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు మహిళలపై చేస్తున్న అరాచకాలకు ,దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో పొన్నూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అండతో అధికార పార్టీకి చెందిన నేతలు మహిళలపై అక్రమ కేసులను బనాయించి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో చింతలపూడి గ్రామానికి చెందిన ఉషారాణి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నరేంద్ర సహకారంతో …

Read More »

వైఎస్ కుటుంబం మీద అభిమానం ముందు అంగవైకల్యం కూడా …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పద్నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా జగన్ మీద ఉన్న అభిమానం ముందు ఒక యువకుడి అంగవైకల్యం కూడా ఓడిపోయింది.వైఎస్సార్ మీద వీరాభిమానం ముందు ఆయన అలుపు ఎరగని పోరాటం చేస్తున్నాడు తనఅంగవైకల్యం. …

Read More »

ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ..!

వైసీపీ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా మహిళ నేతలపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దూషణల పర్వం రోజు రోజుకు హద్దులు దాటిపోతుంది.ఈ క్రమంలో గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామేపల్లి లో తుమ్మల చెరువు గ్రామంలో జరిగిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా జబర్దస్త్ కార్యక్రమాలను చేస్కోకుండా రాజకీయాలు అవసరమా ..అసలే అమెది ఐరన్ లెగ్ …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ మరిచిపోలేని కానుక ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ శ్రీవిళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన అదిరిపోయే గిఫ్ట్ అందించారు.ఇటివల ఇటు రాష్ట్ర మంత్రి వర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ,అటు ఎన్డీఏ మంత్రి వర్గం నుండి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు సోమవారం టీడీపీ కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా …

Read More »

తెలుగు రాష్ట్రాల ప్రజలకు..వైఎస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. …

Read More »

యెల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్.. ఒక్కొక్క షేర్ తో ఒక్క చెప్పు దెబ్బ..!!

గోబెల్స్‌కు స‌మానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మ‌రోమారు దిమ్మ‌తిరిగిపోయే కౌంట‌ర్ వ‌చ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ …

Read More »

ఏపీ మంత్రి కోల్లు రవీంద్రకు ప్రమాదం ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్ర ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో కంకిపాడు మీదుగా వెళ్ళుతున్న సమయంలో ఎదురుగా బైక్ రావడంతో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.దీంతో మంత్రి రవీంద్ర ఉన్న వాహనం ఎస్కార్ట్ వాహనాన్ని డీకోట్టింది. అయితే సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం ..ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు .విజయవాడ నగరానికి వెళ్ళుతున్న సమయంలో ఈ …

Read More »

మామిడి తోటలో పరాయి మగాడితో భార్యను శృంగార భంగిమలో చూసి …ఏం చేశాడో తెలుసా..

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. కట్టుకున్న భర్త, పిల్లలు ఉన్నప్పటికీ..పరాయి పురుషుల పడక సుఖానికి వెంపర్లాడుతున్న కొంత మంది మహిళలు చేస్తున్న దారుణాలు చూస్తుంటే..సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఓ మహిళ పరాయి మగాడితో సెక్స్ లో పాల్గొంటున్న సమయంలో భర్త చూసి కోపంతో వారిపై కత్తితో దాడి చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat