Home / Masonry Layoutpage 921

Masonry Layout

సీఎం చంద్ర‌బాబుపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఇటు చంద్ర‌బాబు, అటు మోడీ ప్ర‌భుత్వాలు రెండూ క‌లిసి న‌ట్టేట ముంచాయ‌న్నారు. పోల‌వ‌రం పేరుతో చంద్ర‌బాబు స‌ర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర …

Read More »

వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో జగన్ గత నూట పన్నెండు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అంతే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారు. See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు …

Read More »

రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు అవినీతి చిట్టా..!!

ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి కీల‌క పాత్ర‌..! ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు..!! అవును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతిని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మ‌రో కీల‌క స‌మాచారం సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల రాజ్య‌స‌భకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం ర‌మేష్‌, అలాగే, టీడీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ఎంపికైన …

Read More »

కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు ఉపేంద్ర మాధమ్. ‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ఈవెంట్‌కు యంగ్ …

Read More »

రాయ‌ల‌సీమ‌లో వైసీపీ తుడిచిపెట్టుకు పోవ‌డం ఖాయం..!!

రాయ‌ల‌సీమ‌లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌, రాజ్య‌స‌భ టీడీపీ అభ్య‌ర్థి సీఎం ర‌మేష్ అన్నారు. కాగా, ఇవాళ సీఎం ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తోంద‌ని, రాయ‌లసీమ‌లో టీడీపీ చేసిన అభివృద్ధితో 2019లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆర్టీపీపీని రాయ‌ల‌సీమ‌లో నెల‌కొల్పార‌న్నారు. అలాగే, నేడు ముఖ్య‌మంత్రి …

Read More »

వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!!

వారం రోజులుగా అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! అవును, గ‌త వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మ‌కాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తిలో అడుగుపెట్ట‌ని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టిన‌ట్టు..? ఇందుకు కార‌ణ‌మేమిటి…? అస‌లు నీర‌వ్ మోడీకి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లింకేంటి..? పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …

Read More »

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల చేసిన జ‌పాన్ ప‌ర్య‌ట‌న అత్య‌ల్ప‌కాలంలో ఫ‌లితాలు ఇచ్చింది. జ‌పాన్‌కు చెందిన అత్యున్న‌త కంపెనీ తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది.  ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ …

Read More »

చంద్రబాబుకు ప్రజల తరపున పోరాడే దమ్ము లేదు ..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే …

Read More »

జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!

ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …

Read More »

ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat