Home / Masonry Layoutpage 971

Masonry Layout

వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలి..ఎందుకో తెలుసా..?

వంకాయ వంటి కూర..శంకరుడు వంటి దైవం లేడని అంటారు.నోరూరించే రుచితో పాటు అనేక వండర్ ఫుల్ బెనిఫిట్స్ మనం తినే వంకయలో దాగి ఉన్నాయి.వంకాయను ఎగ్ ఫ్లాంట్ అనికూడా పిలుస్తారు.ఇందులో పోషకాలు,మిటమిన్స్ ,మినరల్స్ ,ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.వంకాయ తోనడం వల్ల కలిగే అధ్బుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయను వారంలో ఒక్కసారైనా డైట్లో చేర్చుకోవడం చాల మంచిది అని వైద్యులు చెబుతున్నారు.దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంతో …

Read More »

టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప టీడీపీ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్లో పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. See Also:ఏపీ ప్రజలకు న్యాయం …

Read More »

చిరుని మోసం చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్‌దే ఫస్ట్ ప్లేస్..!!

చిరంజీవి, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన శైలి న‌ట‌న‌తో అంద‌రిని మెప్పించి అఖిలాంధ్ర ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వ్య‌క్తి. అంతేకాకుండా, త‌న సోద‌రులకు సైతం సినీ ఇండస్ర్టీలో ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డ్డ వ్య‌క్తి. అటువంటి వ్య‌క్తిని త‌న స్వ‌యాన సోద‌రుడే మోసం చేశాడు. గ‌త సంవ‌త్స‌రం ముగింపులో ప‌వ‌న్ క‌ల్యాన్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ప‌ర్యట‌న‌లో భాగంగా త‌న అన్న, మెగాస్టార్ చిరంజీవి …

Read More »

సానుభూతి మంత్రం సిద్ధం చేస్తున్న చంద్రబాబు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు సానుభూతి మంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, పాల‌కులు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించుకోవ‌డానికి, ఆకట్టుకోవ‌డానికి జ‌నాక‌ర్ష ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని న‌మ్మిస్తుంటారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడుది అందెవేసిన చేయి అనే చెప్పుకోవాలి. అయితే, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడుకు సానుభూతి మంత్రం అవ‌స‌రం ఏముంద‌నేగా మీ …

Read More »

మాకు ఓట్లేయ‌కుంటే.. ప్ర‌జ‌లే సిగ్గుప‌డాలి..!!

కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌కు.. ఎన్నిక‌ల‌కు అస్స‌లు సంబంధం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, శ‌నివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. నేనేమనుకుంటున్నానంటే.. మీరు ఒక‌టి గుర్తుపెట్టుకోండి.. ఎన్నిక‌ల కోస‌మే ప‌నిచేసిన‌ప్పుడు ఫ‌లితాలు కాదు క‌దా..! భ‌విష్య‌త్తులో కూడా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. దేశంలో, ప్ర‌పంచంలో ఎక్క‌డా అమ‌లు కాని వినూత్న కార్య‌క్ర‌మాల‌ను ఏపీలో అమ‌లు ప‌రుస్తున్నామ‌న్నారు. ఇక ఎలెక్ష‌న్ అంటారా..? …

Read More »

జ‌గ‌న్‌ని క‌లిసిన గౌత‌మ్ రెడ్డి.. వెంట‌నే వంగవీటికి ఫోన్ చేసిన జ‌గ‌న్..!

విజ‌య‌వాడ‌ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …

Read More »

టీడీపీ ముఖ్యమైన‌ నాయ‌కుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్‌ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేత‌ల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …

Read More »

జ‌గ‌న్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్త‌ఫా.. అలాంటి రోజే వ‌స్తే.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మ‌ళ్ళీ రాసుకోండ‌హే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా గుంటూరులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా త‌మ బుర్ర‌త‌క్కువ బుర్ర‌ల‌కు ప‌ని చెప్పి టీడీపీలోకి జంప్ అవ‌నున్న‌ వైసీపీ ఎమ్మెల్యే అంటూ ప‌చ్చా రాతలు రాసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గుంటూరులో …

Read More »

4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై …

Read More »

చంద్ర‌బాబును క‌లిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండ‌హే..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్ర‌బాబుతో కొద్దిసేపు ముస్త‌ఫా భేటీ అయ్యారు. ఇక‌ ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్ద‌సేపు ముస్త‌ఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్త‌ఫా అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టేసింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat