ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »Masonry Layout
ఈ చంటి పిల్లోడికి జగన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..?
ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. అలుపెరుగని బాటసారిలా దూసుకుపోతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా…మహిళలు, వృద్ధులు సైతం నేరుగా వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ కష్టాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్ దంపతులు తమ ఏడాది చంటి …
Read More »సీపీఐ నారాయణకు మంత్రి అఖిలప్రియ ఫోన్.. ప్లీజ్ అంటూ..
కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త తెలిసిందే . ఈ క్రమంలోఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్ చేసి సమాచారమందించారు. విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ కళాశాలలో ప్రొఫెసర్. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె …
Read More »బోటు ప్రమాదం..వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో
కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది… ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్గా మారింది . 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. https://sakshi.pc.cdn.bitgravity.com/vod/mp4/2017-11/boat_2323_133112_58592.mp4
Read More »అదీ దమ్మంటే.. బాలయ్య పై తొడ కొట్టన వైసీపీ ఎమ్మెల్యే అనిల్.. ఎందుకో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఏడవ రోజుకు చేరుకుంది. అయితే జగన్ పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై విమర్శలు చేసిన వాళ్ళలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ కామెంట్స్ చేస్తూ.. జగన్ నువ్వొక కొండను ఢీ కొంటున్నావు …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్ విడుదల అయింది. రేపు (మంగళవారం) ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ముందుగా ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8గం.30ని. ఛాగలమర్రి నుంచి పాదయాత్ర మొదలౌతుంది. ఉదయం 10గం.లకు ముత్యాలపాడు బస్టాండ్ కు చేరుకోగా.. అక్కడ ప్రజా సమావేశంలో వైఎస్ జగన్ …
Read More »బాబుకు బీసీ ల దమ్ము ఏమిటో చూపించాలి -బీసీలకు అనిల్ విజ్ఞప్తి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …
Read More »కృష్ణా నది ప్రమాదం.. సీపీఐ నారాయణ మనవరాలు ఆచూకీ..?
కృష్ణానదిలో ఫెర్రీ వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం ఉదయం నెల్లూరుకు చెందిన హరిత డెడ్బాడీ వెలికి తీయగా.. ఒంగోలుకు చెందిన 14 ఏళ్ల రిషీత్ మృత దేహం బయటకు తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురు మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బోటు ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖల బంధువులు …
Read More »బోటు ప్రమాదం వెనక ఆ మంత్రుల హస్తం ఉందా ..?
ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …
Read More »కృష్ణ నది బోటు ప్రమాదం వెనుక ఏపీ మంత్రి..?
కృష్ణా నది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …
Read More »