బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్కి అదే షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్కు మధ్య ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా వీరిద్దరికి పెళ్ళైందని కాపురం పెట్టేశారని కూడా గాసిప్స్ పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు తాజా రూమర్ ఏంటంటే రష్మీకి సవతిపోరు మొదలైందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే నిజంగానే …
Read More »Masonry Layout
మాజీ ఎమ్మెల్యే… వైసీపీ నేత మృతి
పలాస మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి …
Read More »అనారోగ్యంతో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
అనారోగ్యంతో వైఎస్ఆర్సీపీ నేత, పలాస మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇవాళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు.జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. …
Read More »జగన్ ను బెదిరిస్తున్న అచ్చెన్నాయుడు….వెనుక అర్ధమేంటో?
‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే వరసలో తాజాగా మంత్రి అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ …
Read More »ఆ వైసీపీ ఎమ్మెల్యేను పొమ్మనలేక పోగబెడుతున్న చంద్రబాబు .
ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. అందులో …
Read More »వాట్ అమ్మా ఎల్లో బ్యాచ్.. జగన్ పేరు మార్చుకున్నాడా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవడం కోసం ఆరు నెలల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి …
Read More »చంద్రబాబు సర్కారుకు కేంద్రం సంచలన లేఖ..!
ఏపీ సర్కార్కి కేంద్రం షాక్ ఇచ్చింది.. షాక్ అంటే అలా ఇలా కాదు.. చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న తీరు పై ఓ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న …
Read More »నారయణలో వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు….విద్యార్థుల్లో.. అమ్మానాన్నల్లో మార్పు శూన్యం
విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ …
Read More »ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..
ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »