Home / Masonry Layoutpage 683

Masonry Layout

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా …

Read More »

కేటీఆర్‌ను విమర్శించి న‌వ్వుల పాలు అవుతున్న బాబు

గోబెల్స్ ప్ర‌చారానికి సుప్ర‌సిద్ధ చిరునామా,అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కునే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.తాను చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్య‌భిచారం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే బాబు తీరు.ఆయ‌న అత్యుత్సాహం కారణంగానే న‌వ్వుల‌పాలు అయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ విష‌యంలో చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌తో మారోమారు ఈ …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించేది ఎవరో తెలుసా?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్‌ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. గత వారం రోజులుగా ఆదాయపన్ను …

Read More »

ఏపీలో టీడీపీకి భారీ షాక్…ఈ నెల 22న వైసీపీలో చేరనున్నట్టు ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైసీపీ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర మాజీ మంత్రి, …

Read More »

మహిళలు ప్రవేశిస్తే తాము ఆలయాన్ని మూసివేస్తాం..ప్రధాన అర్చకులు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కండరారు రాజీవరు.. సంచలనం రేపుతున్న మహిళల ప్రవేశం అంశంపై మాట్లాడారు. ఆలయాన్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఇద్దరు మహిళలు శబరిమల సన్నిధానంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల పహారాలో ఆ ఇద్దరూ పంబ దాటి అయ్యప్ప ఆలయం వైపు వెళ్లారు. అయితే అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అయ్యప్పస్వామి …

Read More »

విజయదశమి శుభాకాంక్షలు…

విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …

Read More »

బొబ్బిలి పౌరుషానికి.. వైఎస్ జగన్ దెబ్బాకు టీడీపీలో వణుకు

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి… జగన్ కు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది అంటున్నారు వైసీపీ నేతలు.ఇకపోతే …

Read More »

సాగుకు వ్యర్థ జలాల “మేఘా” శుద్ధి

కేసీ వ్యాలీ… వ్యర్థ జలాలను శుద్ధిచేసి బెంగళూరు సరిహద్దున ఉన్న కోలార్‌, చిక్‌బళ్ళాపూర్‌ జిల్లాలోని అంతరించిపోతున్న భూగర్భజలాలను చెరువులు నింపడం ద్వారా అక్కడి కరువును తరిమికొట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టిన ఓ అరుదైన పథకం. దేశంలో ఇలాంటి పథకం ఇంకెక్కడా చేపట్టలేదు. ఈ పథకం ద్వారా బెంగళూరు నగరంలోని వ్యర్థ (డ్రైనేజి) సమస్యకు పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచడం ఈ పథకం …

Read More »

టీఆర్ఎస్ గెలుపునకు 17రోజులు పాదయాత్ర చేసిన ఆంధ్రా యువకుడు రోహిత్.. అభినందించిన మంత్రి కేటీఆర్.. విజయవాడ నుంచి కాలినడకన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ గత 17 రోజులుగా విజయవాడ నుండి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగిందితెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు తెలంగాణ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat